ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: పుప్పాల్‌గూడలో బెంగాల్‌ కార్మికుడి హత్య

ABN, Publish Date - Jul 03 , 2025 | 07:42 AM

పుప్పాల్‌గూడలో బెంగాల్‌ కార్మికుడు హత్యకు గురయ్యాడు. నార్సింగ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్‌కు చెందిన రోషన్‌(35) బతుకుదెరువు కోసం వారం రోజుల క్రితం నగరానికి వచ్చాడు.

హైదరాబాద్: పుప్పాల్‌గూడ(Puppalguda)లో బెంగాల్‌ కార్మికుడు హత్యకు గురయ్యాడు. నార్సింగ్‌ పోలీసులు(Narsingh Police) తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమబెంగాల్‌కు చెందిన రోషన్‌(35) బతుకుదెరువు కోసం వారం రోజుల క్రితం నగరానికి వచ్చాడు. పుప్పాల్‌గూడలో ఓ లేబర్‌ కాంట్రాక్టర్‌ వద్ద పనికి చేరాడు. అతడికి సంబంధించిన షెడ్‌లో ఇతర కార్మికులతో కలిసి ఉంటున్నాడు.

మంగళవారం అర్ధరాత్రి షెడ్‌లో ఘర్షణ నెలకొంది. కార్మికులు విషయాన్ని కాంట్రాక్టర్‌, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి చూడగా రోషన్‌(Roshan) రక్తపు మడుగులో పడి ఉన్నాడు. క్లూస్‌టీం, పోలీసు జాగిలాలను రప్పించి వివరాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. రోషన్‌ హత్యకు గల కారణాలు తెలియరాలేదు.

ఈ వార్తలు కూడా చదవండి.

12వ తరగతి బాలుడితో టీచరమ్మ బలవంతపు శృంగారం!

రేవంత్‌.. తెలంగాణకు పట్టిన అబద్ధాల వైరస్‌!

Read Latest Telangana News and National News

Updated Date - Jul 03 , 2025 | 07:42 AM