• Home » Crime News

Crime News

హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో యువతి మృతదేహం కలకలం..

హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో యువతి మృతదేహం కలకలం..

హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో యువతి మృతదేహం లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు లేక్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి యువతి మృతదేహం కనిపించింది.

భార్య కాపురానికి రావడం లేదని అత్తారింటికి నిప్పుపెట్టిన భర్త..

భార్య కాపురానికి రావడం లేదని అత్తారింటికి నిప్పుపెట్టిన భర్త..

భార్య కాపురానికి రావడం లేదని భర్త దారుణానికి ఒడిగట్టాడు. ఏకంగా అత్తారింటికి నిప్పుపెట్టి భార్య, అత్తమామలు, పిల్లలను సజీవ దహనం చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం దౌలాపూర్‌లో చోటుచేసుకుంది.

ఘోర ప్రమాదం.. లోయలో కారు పడి ఐదుగురి మృతి..

ఘోర ప్రమాదం.. లోయలో కారు పడి ఐదుగురి మృతి..

ఉత్తరాఖండ్‌ నైనిటాల్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కైంచి ధామ్ సమీపంలో ప్రమాదవశాత్తూ లోయలోకి కారు దూసుకెళ్లడంతో ఐదుగురు మృతిచెందారు.

శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుపడిన హైగ్రేడ్ గంజాయి..

శంషాబాద్ విమానాశ్రయంలో పట్టుపడిన హైగ్రేడ్ గంజాయి..

శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా హైగ్రేడ్ గంజాయి పట్టుపడింది. బ్యాంకాక్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇద్దరు ప్రయాణికుల వద్ద గంజాయిని గుర్తించిన అధికారులు వారిని అరెస్టు చేశారు.

Fake: నకిలీ కేటుగాళ్లు..!

Fake: నకిలీ కేటుగాళ్లు..!

నకిలీ కేటుగాళ్లు చెలరేగిపోయారు. 22ఏ నిషేధిత జాబితా నుంచి భూమి తొలగింపునకు కలెక్టర్‌ సంతకం ఫోర్జరీ చేసి.. నకిలీ ప్రొసీడింగ్స్‌ తయారు చేశారు.

గోమతి నగర్ రైలులో దారుణం ఘటన.. యువతిని ముక్కలుగా నరికి పెట్టెలో..

గోమతి నగర్ రైలులో దారుణం ఘటన.. యువతిని ముక్కలుగా నరికి పెట్టెలో..

బీహార్ నుంచి ఉత్తరప్రదేశ్ వెళ్లే ఒక ఎక్స్‌ప్రెస్ రైలులో అత్యంత దారుణమైన ఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే..

ఛత్తీస్‌గఢ్‌లో అమానుషం.. గర్భిణిని దారుణంగా చంపిన భర్త..

ఛత్తీస్‌గఢ్‌లో అమానుషం.. గర్భిణిని దారుణంగా చంపిన భర్త..

ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజా జిల్లాలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. 23 ఏళ్ల గర్భిణిని ఆమె భర్త అమానుషంగా హింసించి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం ఆ హత్యను రోడ్డు ప్రమాదంగా చూపించే ప్రయత్నం చేశాడు.

జోధ్‌పూర్‌లో దారుణం.. సామూహిక అత్యాచారం, బెదిరింపులతో ఇద్దరి ఆత్మహత్య..

జోధ్‌పూర్‌లో దారుణం.. సామూహిక అత్యాచారం, బెదిరింపులతో ఇద్దరి ఆత్మహత్య..

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. సంవత్సరాల పాటు సామూహిక అత్యాచారం, బెదిరింపులు ఎదుర్కొన్న ఇద్దరు సోదరీమణులు రెండు నెలల వ్యవధిలో ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.

మొయినాబాద్ జంట హత్యల కేసు.. అప్పు తీర్చమని అడిగినందుకు..

మొయినాబాద్ జంట హత్యల కేసు.. అప్పు తీర్చమని అడిగినందుకు..

రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ పరిధిలో కలకలం రేపిన జంట హత్యల కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. వివరాల్లోకి వెళితే..

ఢిల్లీలో రూ.5.5 కోట్ల విలువైన బంగారం పట్టివేత.. నిందితుడి అరెస్ట్

ఢిల్లీలో రూ.5.5 కోట్ల విలువైన బంగారం పట్టివేత.. నిందితుడి అరెస్ట్

ఢిల్లీలో మరోసారి భారీ బంగారం స్కామ్ బయటపడింది. ఓ వ్యక్తి ప్యాంట్ జేబుల్లో అక్రమంగా తరలిస్తున్న సుమారు మూడున్నర కిలోల పసిడిని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి