• Home » Crime News

Crime News

సోషల్ మీడియా వల్ల విభేదాలు.. భార్యను చంపేసిన భర్త..

సోషల్ మీడియా వల్ల విభేదాలు.. భార్యను చంపేసిన భర్త..

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, బ్యూటీషియన్ నిషా చౌహాన్ హత్య సంచలనం సృష్టించింది. భర్త ప్రదీప్ చౌహాన్ ఆమెపై కత్తితో పలుమార్లు దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

ఒకే ఇంట్లో ముగ్గురు మహిళలు ఉరి!

ఒకే ఇంట్లో ముగ్గురు మహిళలు ఉరి!

ఒకే కుటుంబంలోని ముగ్గురు మహిళలు ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో ఉరివేసుకుని మృతి చెందిన విషాద ఘటన ఇది. కుటుంబ కలహాల నేపథ్యంలోనే..

భర్త కనబడడం లేదని ఫిర్యాదు చేసింది.. చివరకు ఇంటి బాత్రూమ్ కింద తవ్వి చూడగా..

భర్త కనబడడం లేదని ఫిర్యాదు చేసింది.. చివరకు ఇంటి బాత్రూమ్ కింద తవ్వి చూడగా..

భర్త కనబడడం లేదని 45 రోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేసింది.. చుట్టు పక్కల వారి దగ్గర రోజూ కన్నీళ్లు పెట్టుకునేది.. ఎంత ప్రయత్నించినా పోలీసులు అతడి ఆచూకీ కనిపెట్టలేకపోయారు.. భార్య ప్రవర్తన మీద అనుమానం రావడంతో ఆమెను తమదైన శైలిలో విచారించారు..

దారుణం.. పోలీసును విచక్షణారహితంగా కొట్టిన యువకులు..

దారుణం.. పోలీసును విచక్షణారహితంగా కొట్టిన యువకులు..

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో కొంతమంది యువకులు రెచ్చిపోయారు. ద్విచక్ర వాహనాలపై వెంబడించి ఓ పోలీసు అధికారిపై దాడి చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి.

ఘోర రోడ్డుప్రమాదం.. స్పందించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి..

ఘోర రోడ్డుప్రమాదం.. స్పందించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి..

మార్కాపురం జిల్లా కంభంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఇవాళ (శుక్రవారం) తెల్లవారుజామున ఓ పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఆటోపైకి లారీ దూసుకెళ్లి నలుగురు మృతిచెందగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు.

కంభంలో విషాదం.. పెళ్లి వేడుకకు వెళ్తుండగా లారీ బీభత్సం..

కంభంలో విషాదం.. పెళ్లి వేడుకకు వెళ్తుండగా లారీ బీభత్సం..

మార్కాపురం జిల్లా కంభంలో ఇవాళ (శుక్రవారం) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న ఆటోను వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.

బెంగళూరులో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి..

బెంగళూరులో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి..

కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు దక్షిణ తాలూకాలోని మడ పట్టణంలో భారీ బండరాయి కార్మికులపై పడటంతో ఏడుగురు మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

లావుగా ఉందని భార్యను చంపేసిన భర్త..

లావుగా ఉందని భార్యను చంపేసిన భర్త..

కర్ణాటకలో దారుణ ఘటన వెలుగుచూసింది. భార్య లావుగా ఉందని తీవ్ర అసహనానికి గురైన భర్త ఆమెను గొంతు నులిమి హత్య చేశాడు. కర్ణాటకలోని ధారవాడ జిల్లాలో ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.

ఇది మా ఇలాకా.. ఇల్లు ఎలా కట్టావ్.. గృహప్రవేశం రోజే కుటుంబంపై దాడి..

ఇది మా ఇలాకా.. ఇల్లు ఎలా కట్టావ్.. గృహప్రవేశం రోజే కుటుంబంపై దాడి..

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బొడుప్పల్‌లోని దేవేందర్ నగర్‌లో నిన్న(ఆదివారం) ఓ కుటుంబంపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. గృహప్రవేశం చేసిన రోజే బాధిత కుటుంబంపై దాడి సంచలనం రేపుతోంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకూ 12 మందిని అరెస్టు చేశారు.

కేతన్ మర్డర్ కేసు.. అరగంట ముందు ప్రియుడితో 'సీక్రెట్ కాల్'!

కేతన్ మర్డర్ కేసు.. అరగంట ముందు ప్రియుడితో 'సీక్రెట్ కాల్'!

పుణెకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్యకేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. హత్యకు ముందు సియా గోయల్ తన ప్రియుడు చేతన్ చౌదరీతో ఫోన్‌లో మాట్లాడినట్టు అధికారుల దర్యాప్తులో తేలింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి