• Home » Crime News

Crime News

AP News: కుమారులు వివాహం చేసుకోవడం లేదని..

AP News: కుమారులు వివాహం చేసుకోవడం లేదని..

కుమారులు వివాహం చేసుకోవడం లేదని.. మనస్థాపంతో ఓ తల్లి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన భీమవరం పట్టణంలో జరిగింది. దీంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

Hyderabad Crime Report 2025: యాన్యువల్ క్రైమ్ రిపోర్టు-2025 విడుదల.. సంచలన విషయాలు వెల్లడించిన సజ్జనార్..

Hyderabad Crime Report 2025: యాన్యువల్ క్రైమ్ రిపోర్టు-2025 విడుదల.. సంచలన విషయాలు వెల్లడించిన సజ్జనార్..

యాన్యువల్ క్రైమ్ రిపోర్టు-2025ను హైదరాబాద్ సీపీ సజ్జనార్ విడుదల చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది క్రైమ్ రేట్ 15 శాతం తగ్గిందని ఆయన తెలిపారు. హైదరాబాద్ కమిషనరేట్‌లో కేసుల సంఖ్య 2024తో పోలిస్తే 14 శాతం మేర తగ్గిందని చెప్పుకొచ్చారు.

Ayesha Meera Case: సంచలనం సృష్టించిన కేసుకు 18 ఏళ్లు పూర్తి..

Ayesha Meera Case: సంచలనం సృష్టించిన కేసుకు 18 ఏళ్లు పూర్తి..

సీబీఐ దర్యాప్తు ప్రారంభించిన తర్వాత విజయవాడ కోర్టులో కేసుకు సంబంధించిన ఫైళ్లన్నీ మాయమైపోయాయి. సీబీఐ ఉన్న ఆధారాలతోనే దర్యాప్తు సాగించింది. రెండు నెలల క్రితం దర్యాప్తు పూర్తయిందని హైకోర్టును సీబీఐ ఆశ్రయించింది.

Ananthapuram News: హిందూపురంలో కర్ణాటక వాసి హత్య

Ananthapuram News: హిందూపురంలో కర్ణాటక వాసి హత్య

హిందూపురం పట్టణంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.మహిపాల్‌ అనే వ్యక్తి హిందూపురంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే... అతడిని ఆటోలో వచ్చిన కొందరు అతడిని చితకబాదడంతో తీవ్రగాయాలపాలై మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి.

Uttar Pradesh: 'దృశ్యం' సినిమా సీన్ రిపీట్.. భార్యను హత్య చేసిన భర్త.. తర్వాత

Uttar Pradesh: 'దృశ్యం' సినిమా సీన్ రిపీట్.. భార్యను హత్య చేసిన భర్త.. తర్వాత

ఉత్తరప్రదేశ్ లో దృశ్యం మూవీలోని ఓ సీన్ తలపించేలే తన భార్యను ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. కేవలం ఫోన్ కారణంగానే ఈ ఘోరం చోటుచేసుకుంది.

Delhi Crime: పెళ్లికి నిరాకరించిందని 25 ఏళ్ల మహిళపై దారుణం..

Delhi Crime: పెళ్లికి నిరాకరించిందని 25 ఏళ్ల మహిళపై దారుణం..

ఢిల్లీలో నివాసం ఉంటున్న 25 ఏళ్ల కల్పన అనే మహిళపై కాల్పులు జరిగాయి. పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఓ వ్యక్తి ఆమెపై విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆమె..

Family Tragedy: పురుగుల మందు పోసి, గొంతు నులిమి..

Family Tragedy: పురుగుల మందు పోసి, గొంతు నులిమి..

పెళ్లయిన యువకుడిని ప్రేమించిన ఓ బాలిక తన తల్లిదండ్రుల చేతిలో దారుణ హత్యకు గురైంది. కూతురి ప్రేమ ఇష్టం లేని తల్లిదండ్రులు..

Road Accident: ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి..

Road Accident: ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి..

ఆళ్లగడ్డ మండలం నల్లగట్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ట్రావెల్స్‌ బస్సు ఢీకొని నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఈ ప్రమాదంలో డివైడర్‌ను దాటిన కారు ఎదురుగా వస్తున్న సీజీఆర్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది.

Live Updates: అమరావతిలో ఘనంగా అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభ

Live Updates: అమరావతిలో ఘనంగా అటల్ మోదీ సుపరిపాలన యాత్ర ముగింపు సభ

ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్‌డేట్స్‌ను ఎప్పటికప్పుడు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్‌తో ఇక్కడ చూసేయండి..

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ ప్రేమ.. చివరకు ఎక్కడకు దారితీసిందంటే..

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌ ప్రేమ.. చివరకు ఎక్కడకు దారితీసిందంటే..

ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పరిచయమైన యువకుడు మోసం చేయడంతో ఓ ఇంజనీరింగ్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన తమిళనాడు రాష్ట్రం తిరుచ్చి పట్టణంలో చోటుచేసుకుంది. దీప రోషిణి అనే విద్యార్థిని ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వివరాలిలా ఉన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి