• Home » Crime News

Crime News

Hyderabad Cyber Crime:  డాక్టర్ నుంచి  రూ.14 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

Hyderabad Cyber Crime: డాక్టర్ నుంచి రూ.14 కోట్లు కొట్టేసిన సైబర్ నేరగాళ్లు

సైబర్ మోసగాళ్లు జనాల బలహీనతలు, భయాలను క్యాష్ గా చేసుకుని కోట్ల రూపాయాలు కాజేస్తున్నారు. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా.. ఏదో ఒక మార్గంలో మనపై సైబర్ కేటుగాళ్లు దాడి చేశారు. తాజాగా ఓ వైద్యుడికి మహిళను ఎరగా వేసి.. రూ.14 కోట్లు కాజేశారు.

Tamil Nadu: బీమా డబ్బు కోసం తండ్రిని హత్య చేసిన కుమారులు..

Tamil Nadu: బీమా డబ్బు కోసం తండ్రిని హత్య చేసిన కుమారులు..

ఈ మధ్య కాలంలో చాలా మంది డబ్బు కోసం సొంత, పరాయి అనే తేడా లేకుండా ఎన్నో దారుణాలకు తెగబడుతున్నారు. డబ్బుకు ఇచ్చిన విలువ మనిషి ప్రాణాలకు ఇవ్వడం లేదు. బీమా డబ్బు కోసం కంటికి రెప్పలా సాకిన తండ్రినే హతమార్చారు ఇద్దరు తనయులు.

Meerpet Madhavi Case:  మీర్‌పేట్ మాధవి కేసులో షాకింగ్ ట్విస్ట్.. మరదలితో అక్రమ సంబంధం..

Meerpet Madhavi Case: మీర్‌పేట్ మాధవి కేసులో షాకింగ్ ట్విస్ట్.. మరదలితో అక్రమ సంబంధం..

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మీర్‌పేట్ మాధవి హత్య కేసులో కొత్తగా పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణం అని తెలుస్తుంది.

Secundrabad: ప్రాణం తీసిన అపార్టుమెంట్‌ వివాదం..

Secundrabad: ప్రాణం తీసిన అపార్టుమెంట్‌ వివాదం..

ఓ వివాదం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. అపార్టుమెంట్‌ అసోసియేషన్‌ సభ్యులకు అందులోని ఓ ఫ్లాట్‌లో నివసించే మహిళకు మధ్య నెలకొన్న వివాదం ఓ వ్యక్తి ప్రాణాన్ని బలిగొంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలిలా ఉన్నాయి.

Ghaziabad: దారుణం.. అద్దె అడిగినందుకు చంపి.. సూట్‌కేసులో కుక్కి..

Ghaziabad: దారుణం.. అద్దె అడిగినందుకు చంపి.. సూట్‌కేసులో కుక్కి..

ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రతి చిన్న విషయానికి క్షణికావేశానికి గురై ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు. విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారు. ఇంటి అద్దె చెల్లించమని అడిగిన పాపానికి ఓనర్‌ని అతి దారుణంగా చంపేశారు.

Hyderabad: సమాధిని తవ్వి పోస్టుమార్టం చేయించిన పోలీసులు

Hyderabad: సమాధిని తవ్వి పోస్టుమార్టం చేయించిన పోలీసులు

ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మృతిచెందగా.. కుటుంబసభ్యులు ఖననం చేయగా పోలీసులు సమాధిని తవ్వించగా వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Secunderabad: విశాఖపట్నం టు ఢిల్లీ.. వయా సికింద్రాబాద్..

Secunderabad: విశాఖపట్నం టు ఢిల్లీ.. వయా సికింద్రాబాద్..

ఆంధ్రప్రదేశ్‏లోని విశాఖపట్నం నుంచి ఢిల్లీకి గంజాయిని రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వారి నుంచి 44.854 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

Dmitry Luchin: వెన్నుల్లో వణుకుపుట్టిస్తున్న హత్య.. చావే భయపడేలా..

Dmitry Luchin: వెన్నుల్లో వణుకుపుట్టిస్తున్న హత్య.. చావే భయపడేలా..

ఈ మధ్య కాలంలో కొంతమంది సైకోల్లా మారుతూ తమ భాగస్వామిని అతి దారుణంగా హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా నరుకుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. రష్యాలో ఓ వ్యక్తి చేసిన దారుణం గురించి వింటే వెన్నుల్లో వణుకు పుడుతుంది..వీడు మనిషా లేక నరమాంస భక్షకుడా అన్న అనుమానం వస్తుంది.

Nizamabad Firing: రోడ్డుపై లారీ డ్రైవర్ల ఘర్షణ.. కాల్పుల్లో ఒక డ్రైవర్ మృతి

Nizamabad Firing: రోడ్డుపై లారీ డ్రైవర్ల ఘర్షణ.. కాల్పుల్లో ఒక డ్రైవర్ మృతి

రోడ్డుపై లారీ డ్రైవర్ల మధ్య నెలకొన్న ఘర్షణ ఒక డ్రైవర్ ప్రాణాన్ని బలిగొంది. మరో లారీ నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఎదుటి లారీ డ్రైవర్ పై ఒక్కసారిగా కాల్పులు జరపడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన రేకెత్తించింది.

Punjab: దారుణం.. అంతా చూస్తుండగా స్టార్ కబడ్డీ ప్లేయర్‌ని కాల్చి చంపారు..

Punjab: దారుణం.. అంతా చూస్తుండగా స్టార్ కబడ్డీ ప్లేయర్‌ని కాల్చి చంపారు..

దేశంలో గన్ కల్చర్ బాగా పెరిగిపోతుంది. మహానగరాల్లోనే కాదు.. చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఈ కల్చర్ విస్తరిస్తుంది. అక్రమ ఆయుధాలు నేరస్తుల చేతుల్లోకి రావడం హింసాత్మక ఘటనలకు దారి తీస్తుంది. ఇది ‘లా అండ్ ఆర్డర్’ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. మొహాలీలో దారుణ ఘటన చోటు చేసుకుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి