• Home » Crime News

Crime News

విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..

విద్యార్థినిపై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం.. నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి..

హైదరాబాద్ మహానగరంలో విద్యార్థినిపై అత్యాచారయత్నం జరిగింది. చిన్నారిని కిడ్నాప్ చేసి అత్యాచారయత్నం చేశాడు ఓ కామాంధుడు. గోల్కొండ ప్రాంతంలో పాఠశాల నుంచి ఇంటికి వెళ్లేందుకు విద్యార్థిని(8) ఆటో ఎక్కింది.

తీవ్ర విషాదం.. ఎస్ఆర్ఎస్‌పీ కెనాల్‌లో ముగ్గురు విద్యార్థుల గల్లంతు..

తీవ్ర విషాదం.. ఎస్ఆర్ఎస్‌పీ కెనాల్‌లో ముగ్గురు విద్యార్థుల గల్లంతు..

వరంగల్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కేయూ ఇంజనీరింగ్ కాలేజీలో బీ.టెక్ చివరి సంవత్సరం చదువుతున్న ముగ్గురు విద్యార్థులు ఈత కొట్టేందుకు నిశ్చయించుకున్నారు.

మత్తు పదార్థాలు సేవిస్తూ అడ్డంగా బుక్కయ్యారుగా..

మత్తు పదార్థాలు సేవిస్తూ అడ్డంగా బుక్కయ్యారుగా..

హైదరాబాద్ మహానగరంలో మరో డ్రగ్స్ పార్టీ కలకలం రేపింది. పార్టీపై రైడ్ చేసి మాదక ద్రవ్యాలు సేవిస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. నిందుతుల్లో డీజే ప్లేయర్, వ్యాపారులతోపాటు ఓ మోడల్ కూడా ఉన్నారు. ఈ మేరకు హైదరాబాద్ ఈగట్ టీమ్ ఓ ప్రకటన విడుదల చేసింది.

మహిళపై దంపతుల దాడి

మహిళపై దంపతుల దాడి

భార్యాభర్తలు ఓ మహిళపై విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపర్చారు. ‘దాన్ని చంపేయ్‌ అంటూ..’ ఆమె భర్తను ప్రోత్సహించిందని పోలీసులు తెలిపారు.

కరీంనగర్‌లో దారుణం.. కవల పిల్లలను బావిలో తోసేసిన తండ్రి..

కరీంనగర్‌లో దారుణం.. కవల పిల్లలను బావిలో తోసేసిన తండ్రి..

కరీంనగర్ జూబ్లీ నగర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే కాలయముడు అయ్యాడు. కడుపున పుట్టిన పిల్లలనే కనికరం లేకుండా హతమార్చాడు. జూబ్లీ నగర్ ప్రాంతానికి చెందిన శ్రీశైలం దంపతులకు గీతానిశి, గీతాన్విక అనే ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు.

డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా బుక్కైన నైజీరియా మహిళ

డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా బుక్కైన నైజీరియా మహిళ

డ్రగ్స్ రవాణా చేస్తున్న నైజీరియన్ మహిళను సికింద్రాబాద్ డీటీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై నుంచి హైదరాబాద్‌కు మాదకద్రవ్యాలు ఆమె రవాణా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

పెట్రోల్ బంకులో ఫేక్ కరెన్సీ.. అడ్డంగా దొరికిపోయిన ముఠా..

పెట్రోల్ బంకులో ఫేక్ కరెన్సీ.. అడ్డంగా దొరికిపోయిన ముఠా..

మంచిర్యాల జిల్లాలో ఫేక్ నోట్లు చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఫిబ్రవరి 25న ఓ పెట్రోల్ బంకులో మూడు రూ.500 నోట్లు ఇచ్చారు ముఠా సభ్యులు. నోట్లపై ఒకే సీరియల్ నంబర్ ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు బంక్ సిబ్బంది ఫిర్యాదు చేశారు.

చిత్తూరులో దారుణం.. యువకుడిని హత్య చేసి చెరువులో పడేసిన దుండగులు

చిత్తూరులో దారుణం.. యువకుడిని హత్య చేసి చెరువులో పడేసిన దుండగులు

చిత్తూరు జిల్లాలోని తవణంపల్లి మండలంలో దారుణ ఘటన వెలుగుచూసింది. మొదలపల్లి గ్రామానికి చెందిన లవ కుమార్ (28) అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు.

పుస్తకాలు కొనుక్కునేందుకు వచ్చి అనంతలోకాలకు..

పుస్తకాలు కొనుక్కునేందుకు వచ్చి అనంతలోకాలకు..

వేసవి సెలవులు వృథా చేయకుండా పోటీపరీక్షలకు సన్నద్ధమవడానికి అవసరపరడిన పాఠ్యపుస్తకాలు కొనుక్కునేందుకు తాతతో కలిసి చేర్యాలకు వచ్చిన ఓ విద్యార్థినిని లారీ రూపంలో మృత్యువు కబళించడంతో అనంతలోకాలకు చేరుకుంది.

ACB: కుప్పం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ హడావుడి

ACB: కుప్పం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ హడావుడి

కుప్పం సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో బుధవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు హడావుడి చేశారు. ఇదంతా గతంలో ఇక్కడ సబ్‌ రిజిస్ట్రార్‌గా పనిచేస్తూ అవినీతి కేసులో పట్టుబడ్డ వెంకటసుబ్బయ్య, నాటి జూనియర్‌ అసిస్టెంటు మోహన్‌తోపాటు ఇతర సాక్షుల విచారణ నిమిత్తమేనని తేలింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి