Home » Crime News
పాకిస్థాన్లో తాజాగా షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ మాజీ పోలీసు అధికారి కొడుకు తన స్నేహితుడిని దారుణంగా చంపేశాడు. తన గర్ల్ఫ్రెండ్ కోసం తెచ్చిన బర్గర్లో సగం తినేసిన స్నేహితుడితో గొడవపడి తుపాకీతో కాల్చి చంపేశాడు.
ఐదవ తరగతి వరకే చదివిన ఓ నిందితుడు మోసాల్లో మాత్రం ఆరితేరిపోయాడు. నిరుద్యొగులకు ప్రభుత్వ, బ్యాంకు ఉద్యోగాల పేరిట రూ.2 కోట్ల మేర టోపీ పెట్టాడు.
దంపతుల మధ్య తలెత్తే కొడవలు కొన్నిసార్లు చిలికిచిలికి గాలివానలా మారుతుంటాయి. అయినా కొన్ని గంటల్లో, కొన్ని రోజుల్లో సమసిపోతుంటాయి. తర్వాత యథావిధిగా అన్యోన్యంగా జీవనం సాగిస్తుంటారు. అయితే కొన్నిసార్లు మాత్రం ఈ గొడవలు.. చాలా దూరం వెళ్తుంటాయి. చిన్న చిన్న విషయాలకూ..
ఉత్తర ఫ్రాన్స్(France) నుంచి ప్రమాదకరమైన ఇంగ్లిష్ ఛానల్(English Channel)ను దాటేందుకు ప్రయత్నించిన ఓ చిన్నారి సహా ఐదుగురు వలసదారులు(migrants) చనిపోయారు. ఈ మేరకు ఫ్రెంచ్ మీడియా సమాచారం ఇచ్చింది. ఈ ఘటనపై UN శరణార్థుల ఏజెన్సీ, కౌన్సిల్ ఆఫ్ యూరప్ సహా పలు సంస్థలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
భార్యాపిల్లలకు ఆర్థికపరమైన లోటు లేకుండా చూసుకోవాలని.. ఆ భర్త తన కోరికల్ని, ఆశయాల్ని చంపుకొని దేశం కాని దేశానికి వెళ్లాడు. అక్కడ ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుల్ని.. భారత్లో ఉన్న తన కుటుంబానికి చేరవేస్తూ వచ్చాడు. తాను అక్కడ ఇబ్బందులు పడుతూ..
ఉత్తర్ప్రదేశ్(uttar pradesh)లోని కన్నౌజ్(kannauj) లక్నో-ఆగ్రా ఎక్స్ప్రెస్వేపై మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం(accident) జరిగింది. గోరఖ్పూర్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న హైస్పీడ్ స్లీపర్ బస్సు(bus) డివైడర్ను ఢీకొట్టి అటువైపు నుంచి వస్తున్న ట్రక్కును బలంగా తాకింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందగా, బస్సులో ఉన్న మరో 25 మంది ప్రయాణికులు గాయపడ్డారు.
హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యం.. ఉజ్వల భవిష్యత్తు ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి(Software employee) ఉసురు తీసింది. బయటికెళ్లిన అతను.. హాస్టల్ గేటు దగ్గర ఉన్న సంప్ మూత తెరిచి ఉండడాన్ని గమనించకుండా అందులో పడి మృతి చెందాడు.
పెళ్లి జరుగుతున్న సమయంలో కొందరు మండపంలోకి దూసుకురావడం, పీటలపై ఉన్న పెళ్లికూతురిని కిడ్నాప్ చేయడం వంటి సంఘటనలు సినిమాల్లో చాలానే చూశాం. ఇప్పుడు నిజ జీవితంలోనే అలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ మండపంలోకి కొందరు దుండగులు దూరి..
ఢిల్లీ(Delhi) ఘాజీపూర్(Ghazipur)లోని డంపింగ్ యార్డు(landfill)లో ఆదివారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం(fire accident) జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగి భారీగా నల్లని పొగ చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పుతున్నారు.
కర్ణాటకలోకి బెంగళూరులో ఓ షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ ప్రేమికుడు తన ప్రియురాలిని పొడిచి చంపుతుండగా.. అప్పుడు పార్క్కి చేరుకున్న తల్లి ఆమెని కాపాడబోయి నిందితుడ్ని హతమార్చింది. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే..