Home » Crime News
ఈ మధ్య కాలంలో కొంతమంది సైకోల్లా మారుతూ తమ భాగస్వామిని అతి దారుణంగా హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా నరుకుతున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. రష్యాలో ఓ వ్యక్తి చేసిన దారుణం గురించి వింటే వెన్నుల్లో వణుకు పుడుతుంది..వీడు మనిషా లేక నరమాంస భక్షకుడా అన్న అనుమానం వస్తుంది.
రోడ్డుపై లారీ డ్రైవర్ల మధ్య నెలకొన్న ఘర్షణ ఒక డ్రైవర్ ప్రాణాన్ని బలిగొంది. మరో లారీ నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తులు ఎదుటి లారీ డ్రైవర్ పై ఒక్కసారిగా కాల్పులు జరపడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళన రేకెత్తించింది.
దేశంలో గన్ కల్చర్ బాగా పెరిగిపోతుంది. మహానగరాల్లోనే కాదు.. చిన్న చిన్న పట్టణాల్లో కూడా ఈ కల్చర్ విస్తరిస్తుంది. అక్రమ ఆయుధాలు నేరస్తుల చేతుల్లోకి రావడం హింసాత్మక ఘటనలకు దారి తీస్తుంది. ఇది ‘లా అండ్ ఆర్డర్’ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. మొహాలీలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాల నేపథ్యంలో ఎన్నో హత్యలు జరుగుతున్నాయి. ముఖ్యంగా సహజీవనం చేస్తున్న జంటల మధ్య అభిప్రాయభేదాలు రావడంతో చంపుకునే స్థాయికి వెళ్తున్నారు. రెండేళ్లుగా తనతో సహజీవనం చేస్తున్న ప్రియురాలిని అత్యంత కిరాతకంగా హత్య చేశాడు ప్రియుడు.
హైదరాబాద్ నగరంలో వరుస హత్యలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా టోలిచౌకి పోలీస్స్టేషన్ పరిధిలోని పారమౌంట్ కాలనీ గెేట్ నంబర్- 3 వద్ద హత్య జరిగింది. ఇర్ఫాన్ అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.
ఈ మధ్య కాలంలో కొంతమంది డబ్బు కోసం దేనికైనా తెగబడుతున్నారు. మానవత్వపు విలువలు మరిచి సొంతవాళ్లు అని కూడా చూడకుండా దోపిడి, హత్యలకు పాల్పపడుతున్నారు. అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
పెంపుడు చిలుకను రక్షించబోయి ఓ వ్యక్తి దుర్మరణం పాలైన విషాద సంఘటన బెంగళూరు నగరంలో చోటుచేసుకుంది. అరుణ్కుమార్ అనే వ్యక్తి 2 లక్షల రూపాయలు వెచ్చించి విదేశీ పెంపుడు చిలుకను కొనుగోలు చేశాడు. అయితే.. ఇంటిముందున్న కరెంట్ స్తంభంపై వాలగా దాన్ని రక్షించే ప్రయత్నంలో విద్యుత్ షాక్ కు గురై మృతిచెందాడు.
ఈ మధ్య కాలంలో కొంతమంది యువకులు ప్రేమ పేరుతో అమ్మాయిలను మోసం చేయడం సర్వసాధారణం అయ్యింది. పెళ్లి చేసుకుంటామని నమ్మించి శారీరక సంబంధం పెట్టుకొని అవసరం తీరాక వదిలేయడం, ఏకాంతంగా గడిపింది వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేయడం లాంటివి చేస్తున్నారు. ఓ యువతిని ముగ్గురు యువకులు ప్రేమ, పెళ్లి పేరుతో మోసం చేసి అత్యాచారం చేశారు.. వివరాల్లోకి వెళితే..
యాత్రలకు వెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల అయిన సంఘటన హైదరాబాద్ నగరంలోని మలక్పేట్లో చోటుచేసుకుంది. మొత్తం 17 తులాల బంగారం, 4 కిలోల వెండి, 45 లక్షల నగదు చోరీకి గురైంది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
నేను ఏసీబీ ఇన్ఫార్మర్ను మాట్లాడుతున్నా.. లక్ష రూపాయలు ఇవ్వాల్సిందే.. అంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వ్యక్తి పోలీసులు అరెస్టు చేశారు. అలాగే.. ఏసీబీ సీఐ ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకుని పలువురిని బెదిదిస్తూ.. వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఈ వ్యవహారానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.