Visakhapatnam airport: విశాఖ విమానాశ్రయంలో ఐ ఫోన్లు, ఈ-సిగరెట్లు స్వాధీనం
ABN, Publish Date - Apr 18 , 2025 | 04:12 AM
మలేషియాలోని కౌలాలంపూర్ నుంచి విశాఖపట్నం వచ్చిన విమానంలో ఇద్దరి వద్ద అనుమతి లేని వస్తువులు బయటపడ్డాయి. కస్టమ్స్ అధికారులు రూ.29.6 లక్షల విలువైన 29 ఐ ఫోన్లు, 21 ఈ-సిగరెట్లు స్వాధీనం చేసుకున్నారు.
విశాఖపట్నం, ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి): మలేషియా నుంచి తీసుకువచ్చిన ఐ ఫోన్లు, ఈ-సిగరెట్లను విశాఖపట్నం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్ నుంచి బుధవారం రాత్రి విమానం రాగా అందులో ప్రయాణికుల బ్యాగులు తనిఖీ చేశారు. ఇద్దరి వద్ద అనుమతి లేని వస్తువులు బయటపడ్డాయి. 29 ఐ ఫోన్లు (16 ప్రొ/ప్రొ మ్యాక్స్), 21 పెట్టెల ఈ-సిగరెట్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి మొత్తం విలువ రూ.29,63,851గా అధికారులు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
National Testing agency: జేఈఈ మెయిన్ సెషన్ - 2 ఫైనల్ కీ విడుదల
AP Ministers: దెయ్యాలు.. వేదాలు వల్లించినట్లు..
AP High Court: బోరుగడ్డ అనిల్కు గట్టి షాక్
Rain Alert: తెలంగాణలో కాసేపట్లో వర్షం.. ఉరుములతో కూడిన వానలు.. ఏ జిల్లాల్లో అంటే..
Gold: పోలీసుల తనిఖీలు.. 18 కేజీల బంగారం పట్టివేత
Waqf Bill: వక్ఫ్ సవరణ చట్టంపై వాదనలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
K Ram Mohan Naidu: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుని అభినందించిన సీఎం చంద్రబాబు
తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు
AP Govt: ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్ జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
For AndhraPradesh News And Telugu News
Updated Date - Apr 18 , 2025 | 04:12 AM