ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG Elections 2024: రేవంత్‌తో ముగిసిన సీపీఎం నేతల భేటీ.. ఆ సీటు త్యాగం

ABN, Publish Date - Apr 27 , 2024 | 12:35 PM

లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి ఎంపీ అభ్యర్థిని పోటీలో నిలిపిన సీపీఎం(CPM).. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది. ఇదే అంశంపై చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో సీపీఎం నేతలు శనివారం భేటీ అయ్యారు.

హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి ఎంపీ అభ్యర్థిని పోటీలో నిలిపిన సీపీఎం(CPM).. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది. ఇదే అంశంపై చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో సీపీఎం నేతలు శనివారం భేటీ అయ్యారు.

ఓట్లు చీలుతాయనే కారణంతో సీపీఎం అభ్యర్థిని పోటీ నుంచి తప్పించాలని కాంగ్రెస్ విన్నవించింది. ఈ అంశంపై అధిష్టానంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్న సీపీఎం.. సీఎంతో భేటీ అనంతరం ఓ నిర్ణయానికి వచ్చింది.


ఇవాళ సాయంత్రంలోపు భువనగిరి విషయంపై తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రాష్ట్రంలోని 17 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామని నేతలు సీఎంకు చెప్పినట్లు తెలిసింది. బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్‌తో కలిసి నడుస్తామని అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Telangana and Telugu News Here

Updated Date - Apr 27 , 2024 | 12:36 PM

Advertising
Advertising