Home » Telangana Politics
MLC Kavitha: తీహార్ జైలు(Tihar Jail) అధికారుల తీరుపై ఎమ్మెల్సీ కవిత(Kavitha) ఆగ్రహం. జైలు అధికారులపై కోర్టుకు ఫిర్యాదు చేశారు కవిత. కోర్టు ఆదేశాలను జైలు అధికారులు పాటించడం లేదని.. తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టులో(Rouse Avenue Court) పిటిషన్ దాఖలు చేశారు కవిత.
కేంద్రంలోని నరేంద్ర మోదీ(PM Narendra Modi) ప్రభుత్వంపై బీఆర్ఎస్(BRS) అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్(Krishank) సంచలన ఆరోపణలు చేశారు. దేశంలో ఏ పార్టీ(Political Party) కూడా ఉండకూడదని ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన..
తెలంగాణ(Telangana) రాష్ట్రంలో రోజుకో సంచలనం చోటు చేసుకుంటుంది. తాజాగా ఆరోగ్యశాఖ మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు(Harish Rao) పీఏ నరేష్ సహా మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్(CMRF) చెక్కుల గోల్మాల్ కేసులో ఈ నలుగురిని జూబ్లీహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరేష్.. హరీష్ రావు వద్ద డేటా ఎంట్రీ ఆపరేటర్గా పని చేస్తున్నాడు. మెదక్(Medak) జిల్లాకు చెందిన..
రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్రస్థాయిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో రోజుకొక కొత్త పేరు వెలుగులోకి వస్తుండడంతో బీజేపీ నేతలు గత ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఈ వ్యవహారానికి నాటి ముఖ్యమంత్రిదే బాధ్యత అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,
Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత బీఆర్ఎస్(BRS) అధినేత కేసీఆర్కు(KCR) వరుస షాక్లు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు. ముఖ్యనేతలందరూ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. పలువురు ఎమ్మెల్యేలు సైతం కాంగ్రెస్లో(Congress) చేరేందుకు సిద్ధమవగా.. ఇప్పుడు మరో బిగ్ షాక్ తగలనుంది.
Phone Tapping Case: తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ టాపింగ్ (Phone Tapping) వ్యవహారం కీలక మలుపు తిరిగింది. కదిపే కొద్దీ డొంక కదులుతోంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న అధికారుల గురించి షాకింగ్ విషయం బయటికొచ్చింది. ఫోన్ ట్యాపింగ్ ద్వారా..
బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థుల లిస్ట్ మొత్తం వచ్చేసింది. తెలంగాణలోని మొత్తం 17 లోక్ సభ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను అధిష్టానం ప్రకటించింది. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో అభ్యర్థుల ఎంపికలో అధికార, ప్రతిపక్ష పార్టీలు నిమగ్నమయ్యాయి. మొత్తం 17 పార్లమెంట్ స్థానాలకుగాను ఇప్పటికే పలువురు అభ్యర్థులను పార్టీలు ప్రకటించాయి.
ఉమ్మడి జిల్లా నేతలంతా కలిసికట్టుగా పనిచేసి మహబూబ్నగర్(Mahabubnagar), నాగర్ కర్నూల్(Nagar Kurnool) పార్లమెంటు స్థానాలు గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు, ఎమ్మెల్సీ అభ్యర్థులతో పాటు ముఖ్యనేతలతో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు.
ఫోన్ ట్యాపింగ్ కేసు(Phone Tapping Case)లో ప్రణీత్ రావు(Praneeth Rao), భుజంగరావు(Bhujangarao), తిరుపతన్న(Tirupathanna) రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బహిర్గతమయ్యాయి. అరెస్ట్ అయిన ముగ్గురు అధికారులు కూడా ప్రభాకర్ రావు చెప్తే చేశామని వెల్లడించారు. ఏడు రోజుల పాటు ప్రణీత రావు విచారించి పలు కీలక విషయాలు రాబట్టారు పోలీసులు.
Open Heart With RK-Revanth Reddy: ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ ప్రోగ్రామ్లో రేవంత్ రెడ్డి(Revanth Reddy) తన వ్యక్తిగత వివరాల గురించి కీలక వివరాల చెప్పుకొచ్చారు. ముఖ్యంగా తన వ్యక్తిగత అభిరుచుల గురించి వెల్లడించారు.