Home » CPM
Telangana: బీజేపీపై సీపీఎం నేత తమ్మినేని వీరభద్రం విమర్శలు గుప్పించారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టె పని బీజేపీ చేస్తోందని ఆరోపించారు. వాగ్ధానాలను అమలు చేయలేని స్థితిలో బీజేపీ ఉందన్నారు. ఈ విధానం కొనసాగితే దేశం విచ్ఛినం అవుతుందని అన్నారు.
పిఠాపురం, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): ఏలేరు వరదలు, అధికవర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు అరకొరగానే పరిహారం అందిందని సీపీఎం జిల్లా కన్వీనర్ ఎం.రాజశేఖర్ విమర్శించారు. పిఠాపురం లయన్స్ కల్యాణమండపం వద్ద బుధవారం కోనేటి రాజు అధ్యక్షతన జరిగిన సీపీఎం రెండవ మహాసభలో ఆయన మాట్లాడు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎంఏ గఫూర్ పేర్కొన్నారు. జిల్లాకు సాగునీటిని సరఫరా చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో ఈనెల 15 నుంచి 19వ వరకు జిల్లావ్యాప్తంగా బస్సుయాత్ర చేపట్టారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళలపై వివక్ష, రాజ్యాంగంపై దాడి, అధిక ధరలతో పెను భారమవుతోందని సీపీఏం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ అన్నారు. జమిలీ ఎన్నికలు కాదు, జనాభాలో సగం మహిళలు, 33 శాతం మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని బృందా కారత్ కోరారు.
రానున్న బడ్జెట్లో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులకు ప్రత్యేక నిధులు కేటాయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు రాంభూపాల్ డిమాండ్ చేశారు. జిల్లాకు తాగు, సాగునీటి సాధన కోసం ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా సీపీఎం ఆధ్వర్యంలో బస్సు యాత్ర చేపట్టామని, యాత్ర ముగింపు సందర్భంగా సోమవారం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేపపట్టను న్నట్లు తెలిపారు.
జిల్లాలోని అన్ని చెరువులను నీటితో నింపి, రైతులను ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ డిమాండ్ చేశారు. సాగు, తాగు నీరు, రైతు సమస్యల పరిష్కారం కోసం శనివారం రాప్తాడు బస్టాండు వద్ద సీపీఎం ఆధ్వర్యంలో బస్సు జాతా నిర్వహిం చారు.
డెమోక్రాటిక్ పార్టీ కోలిన్ కౌంటి అభ్యర్థి సందీప్ శ్రీవాత్సవ్ మాట్లాడుతూ సీతారాం ఏచూరి గొప్ప మేధావి అని కొనియాడారు. అమెరికా, భారత్ రెండు పెద్ద ప్రజాస్వామ్య దేశాలని, భారత్లో ప్రజాస్వామ్య విలువల కోసం సీతారాం ఏచూరి ఎలామ పోరాడారో.. తాము కూడా ప్రజాస్వామ్య విలువల కోసం ..
సీఎం చంద్రబాబు పదేపదే హెచ్చరిస్తున్నా కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు, అధికారపార్టీ నాయకులు ఇసుకపై పెత్తనం చేస్తున్నారని సీపీఎం న్యూటౌన కమిటీ కార్యదర్శి ఆర్వీ నాయుడు, రూరల్ కార్యదర్శి రామాంజనేయులు విమర్శించారు.
విశాఖ ఉక్కుపరిశ్రమ ప్రైవేటీకరణను ఆపాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు గురువారం డిప్యూటీ తహసీల్దార్ రెడ్డిశేఖర్కు వినతిపత్రం అందించారు.
మూసీ నిర్వాసితులకు పునరావాసం కల్పించిన తర్వాతే ప్రభుత్వం మూసీ ప్రక్షాళన చేపట్టాలని సీపీఎం డిమాండ్ చేసింది.