ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TDP: విజయనగరం జిల్లా: మహిళల సదస్సులో పాల్గొన్న చంద్రబాబు

ABN, Publish Date - Apr 23 , 2024 | 01:28 PM

విజయనగరం జిల్లా: తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయడు విజయనగరం జిల్లాలో రెండోరోజు మంగళవారం పర్యటిస్తున్నారు. ప్రజాగళం యాత్రలో భాగంగా బొండపల్లిలో నిర్వహించిన మహిళా సదస్సు కార్యక్రమంలో పాల్గొన్నారు.

విజయనగరం జిల్లా: తెలుగుదేశం అధినేత (TDP Chief) నారా చంద్రబాబు నాయడు (Nara Chandrababu Naidu) విజయనగరం జిల్లాలో రెండోరోజు మంగళవారం పర్యటిస్తున్నారు. ప్రజాగళం యాత్ర (Prajagalam Yatra)లో భాగంగా బొండపల్లిలో నిర్వహించిన మహిళా సదస్సు (Women Conference) కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నేతలు (TDP Leaders) ప్రసంగించారు. కాగా ఇటీవల విజయవాడ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరు కాలేని అనంతపురం జిల్లా నేతలు ఈరోజు విజయనగరం జిల్లాలో చంద్రబాబును కలిసారు.


చంద్రబాబును కలిసిన అనంతపురం జిల్లా కీలక నేతలు..

రాప్తాడు టీడీపీ అభ్యర్ధిని పరిటాల సునీత, పలమనేరు అభ్యర్ధి అమరనాథరెడ్డి, ఉరవకొండ అభ్యర్ధి పయ్యావుల కేశవ్‌కు చంద్రబాబు నాయుడు బీ.ఫామ్స్ అందించారు. ఇటీవల పార్టీ నిర్వహించిన కార్యక్రమానికి హాజరుకాలేకపోవటంతో విజయనగరం జిల్లాలో ఆ నేతలకు బీ.ఫామ్స్ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తొలి సంతకం దానిపైనే: చంద్రబాబు

ఆ ఎమ్మెల్యే రూటే సపరేట్.. ప్రతి పనికి ఓ రేటు..

జగన్ ‘నాడు-నేడు’ బాగోతం..

నా గెలుపు ఖాయం

మోదీకి ఓటమి భయం

భార్య పుట్టినరోజు జరిగిన రెండో రోజే.. ఘోర రోడ్డు ప్రమాదం

Read Latest AP News and Telugu News

National News and Sports News

Updated Date - Apr 23 , 2024 | 01:30 PM

Advertising
Advertising