• Home » Nara Chandra Babu Naidu

Nara Chandra Babu Naidu

అన్నదాతలకు సీఎం చంద్రబాబు ఏరువాక శుభాకాంక్షలు

అన్నదాతలకు సీఎం చంద్రబాబు ఏరువాక శుభాకాంక్షలు

ఏరువాక పున్నమి సందర్భంగా అన్నదాతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి అన్నం పెడుతున్న రైతులకు ఆయన సోమవారం శుభాకాంక్షలు తెలియజేశారు.

ఎన్డీఏ నేతల భేటీ.. రాజ్యసభ సీట్ల ఖరారు

ఎన్డీఏ నేతల భేటీ.. రాజ్యసభ సీట్ల ఖరారు

రాజ్యసభ సీట్లపై ఎన్డీఏ సమావేశంలో కూటమిలోని పార్టీ అగ్రనేతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజధాని అమరావతిలోని సీఎం చంద్రబాబు నాయుడు నివాసంలో గురువారం అగ్రనేతలు సమావేశమయ్యారు.

మహానాడు వేదికగా చంద్రబాబు సంచలన నిర్ణయం.. చట్టసభల్లో మహిళలకు 33శాతం సీట్లు!

మహానాడు వేదికగా చంద్రబాబు సంచలన నిర్ణయం.. చట్టసభల్లో మహిళలకు 33శాతం సీట్లు!

మహానాడు ముగింపు సభలో టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు మహిళా సాధికారతపై సంచలన ప్రకటనలు చేశారు. ఈ ఏడాది మహానాడును పూర్తిగా ఆడబిడ్డలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటిస్తూ, దీనిని ‘మహిళా మహానాడు’గా ఆయన అభివర్ణించారు.

స్వీయ జనగణనలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు

స్వీయ జనగణనలో వివరాలను నమోదు చేసుకున్న సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వీయ జనగణనలో తన వివరాలను నమోదు చేసుకున్నారు. జనగణన ప్రక్రియలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు

రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపిన సీఎం చంద్రబాబు

అమరావతి రాజధానికి చట్టబద్దత కల్పిస్తూ గెజిట్ విడుదలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు ధన్యవాదాలు తెలిపారు.

అన్ని రంగాల్లో ఏపీ దేశంలోనే ముందుండాలనేది చంద్రబాబు లక్ష్యం: నారా భువనేశ్వరి

అన్ని రంగాల్లో ఏపీ దేశంలోనే ముందుండాలనేది చంద్రబాబు లక్ష్యం: నారా భువనేశ్వరి

అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందుండాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి లక్ష్యమని నారా భువనేశ్వరి అన్నారు. ఆమె మంగళవారం నుంచి నాలుగు రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు.

టీటీడీ నెయ్యి కల్తీపై నివేదికపై ఏపీ కేబినెట్‌లో చర్చ

టీటీడీ నెయ్యి కల్తీపై నివేదికపై ఏపీ కేబినెట్‌లో చర్చ

ఇవాళ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. టీటీడీ లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో కల్తీపై సిట్ ఇచ్చిన నివేదికపై మంత్రివర్గ భేటీలో చర్చ జరిగింది.

Naravaripalli Celebrations: నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు

Naravaripalli Celebrations: నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు

చిత్తూరు జిల్లా నారావారిపల్లిలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ఇవాళ(గురువారం) సీఎం చంద్రబాబు కుటుంబ సభ్యులు గంగమ్మ ఆలయానికి వెళ్లనున్నారు.

CM Nara Chandrababu Naidu: రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

CM Nara Chandrababu Naidu: రాష్ట్ర ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు: సీఎం చంద్రబాబు

నూతన సంవత్సరం సందర్భంగా పేదల ఇళ్లల్లో సంతోషం నింపేందుకు ఒకరోజు ముందుగానే పింఛన్లు ఇవ్వాలనే ప్రభుత్వ ఆలోచనను చక్కగా అమలు చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల ద్వారా ఆర్థిక భరోసా ఇవ్వాలనేదే ప్రభుత్వ సంకల్పమని పేర్కొన్నారు.

CM Chandrababu: రెవెన్యూ శాఖపై  సీఎం చంద్రబాబు సీరియస్

CM Chandrababu: రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సీరియస్

గురువారం కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో భూ వివాదాలు, 22A భూములపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 22A భూముల వివాదాల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సీఎం సూచించారు. వచ్చే కలెక్టర్ల భేటీలో 22A భూముల వివాదాల పరిష్కారంపై తొలి ఎజెండాగా చేపడతామని ఆయన తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి