• Home » Vizianagaram

Vizianagaram

తెల్ల దుస్తులు ధరించి ఏనుగులకు కనిపించొద్దు: డీఎఫ్‌వో ప్రసన్న..

తెల్ల దుస్తులు ధరించి ఏనుగులకు కనిపించొద్దు: డీఎఫ్‌వో ప్రసన్న..

విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పిరిడి గ్రామ చెరువులో అడవి ఏనుగుల గుంపు తిష్టవేసింది. ఈ మేరకు పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. తెల్లని దుస్తులు ధరిస్తే గజరాజులకు కనిపించకుండా ఉండాలని, వాటిని రెచ్చగొట్టే చర్యలకు పాల్పడవద్దని సూచించారు.

ముమ్మరంగా కొనసాగుతున్న ఆపరేషన్ గజ..

ముమ్మరంగా కొనసాగుతున్న ఆపరేషన్ గజ..

విజయనగరం జిల్లాలో ఏనుగుల గుంపు సంచారంతో ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు చెక్‌ పెట్టేందుకు అటవీశాఖ ‘ఆపరేషన్‌ గజ’ను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా శిక్షణ పొందిన కుంకీ ఏనుగులను రంగంలోకి దించింది.

దేశంలో అత్యుత్తమ జోన్‌గా సౌత్‌ కోస్ట్‌ రైల్వే.. రూ.2,493 కోట్ల ఆదాయంతో రికార్డు

దేశంలో అత్యుత్తమ జోన్‌గా సౌత్‌ కోస్ట్‌ రైల్వే.. రూ.2,493 కోట్ల ఆదాయంతో రికార్డు

వైజాగ్ రైల్వే జోన్ రికార్డు స్థాయిలో పురోగతి సాధించిందని కేంద్ర రైల్వే శాఖ వెల్లడించింది. వార్షికంగా రూ.2,493 కోట్ల ఆదాయంతో దేశంలోనే అత్యుత్తమ జోన్‌గా సౌత్ కోస్ట్ రైల్వే నిలిచిందని పేర్కొంది.

అభివృద్ధి కార్యక్రమాలు జగన్‌కు  నచ్చవు: ఎంపీ కలిశెట్టి

అభివృద్ధి కార్యక్రమాలు జగన్‌కు నచ్చవు: ఎంపీ కలిశెట్టి

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే జగన్‌కు నచ్చవని విమర్శించారు.

ఉత్తరాంధ్ర.. ఇకపై ఉత్తమాంధ్ర!

ఉత్తరాంధ్ర.. ఇకపై ఉత్తమాంధ్ర!

ఉత్తరాంధ్ర ఇకపై అభివృద్ధిలో ఉత్తమాంధ్రగా నిలువబోతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో ఈ ప్రాంతం దశ-దిశ మారబోతున్నాయన్నారు.

ప్రపంచ స్థాయి ప్రమాణాలు..

ప్రపంచ స్థాయి ప్రమాణాలు..

భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రూపుదిద్దుకుంది. ఎగిరే చేప ఆకృతిలో నిర్మించిన ఈ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్‌ సంస్కృతి, సంప్రదాయాలను అడుగడుగున ప్రతిబింబిస్తోంది.

థింసా నృత్యంతో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

థింసా నృత్యంతో ప్రధాని మోదీకి ఘన స్వాగతం

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతూ గిరిజన విద్యార్థినిలు, మహిళలు చేసిన థింసా నృత్యం అందరినీ ఆకట్టుకుంది.

దేశాన్ని వికసిత్‌ భారత్‌ దిశగా నడిపిస్తోన్న నేత మోదీ: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

దేశాన్ని వికసిత్‌ భారత్‌ దిశగా నడిపిస్తోన్న నేత మోదీ: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

140 కోట్ల మంది ప్రజల ఆకాంక్షలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సాకారం చేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. భారత్‌ను ప్రగతి పథంలో వేగంగా నడిపిస్తోన్న నేత ప్రధాని మోదీ అని కొనియాడారు.

రూ.17,912 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం

రూ.17,912 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం

భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ ప్రారంభోత్సవం సందర్భంగా పలు ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. రూ.17,912 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని వర్చువల్‌గా ప్రారంభించారు.

కష్టాల్లో ఉన్న ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్‌ ఇచ్చారు: సీఎం చంద్రబాబు

కష్టాల్లో ఉన్న ఏపీకి ప్రధాని మోదీ ఆక్సిజన్‌ ఇచ్చారు: సీఎం చంద్రబాబు

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభంతో ఉత్తరాంధ్ర కలలకు రెక్కలొచ్చాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయడు వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి