Home » Vizianagaram
శ్రీరామ..!!.. ఇది పేరు మాత్రమే కాదు. భక్తజనకోటి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వేదమంత్రం. రాముడితో తెలుగు నేలకు విశేష అనుబంధం ఉంది. ఆ పేరు చెబితే చాలు తెలుగు లోగిళ్లు పులకిస్తాయి. భక్తితో నమస్కరిస్తాయి.
Chandrababu: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు (AP Elections) దగ్గరపడుతున్న కొద్దీ పార్టీ అధినేతలు ఓ రేంజ్లో కీలక ప్రకటనలు చేసేస్తున్నారు. మేనిఫెస్టో కంటే ముందే సూపర్ సిక్స్తో జనాల్లోకి దూసుకెళ్లిన టీడీపీ.. ఇప్పుడు ప్రజాగళం పేరిట నియోజకవర్గాలు, జిల్లాలను కవర్ చేస్తూ.. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ముందుకు సాగుతున్నారు. ఈ భారీ బహిరంగ సభల్లో ఐదేళ్లలో ప్రభుత్వం చేసిన అచ్చు తప్పులు..? వైఎస్ జగన్ సర్కార్ ఘోర వైఫల్యాలను వెలికి తీస్తూ ప్రజలకు నిశితంగా వివరిస్తూ వెళ్తున్నారు...
AP Elections 2024: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో (AP Assembly Elections ) టికెట్ల లొల్కికి ఇప్పట్లో ఫుల్స్టాప్ పడే అవకాశాలు కనిపించట్లేదు. అసంతుష్టులను బుజ్జగించడానికి అధినేతలు, అగ్రనేతలు చేసిన ప్రయత్నాలు ఫలించట్లేదు. అధికార, ప్రతిపక్ష పార్టీలన్నింటిలోనూ ఇదే పరిస్థితి. టికెట్లు దక్కని వారు ఇండిపెండెంట్లుగా పోటీచేస్తామని ప్రకటించడమా..? లేకుంటే పార్టీకి గుడ్ బై చెప్పేసి ఏదోక కండువా కప్పేసుకోవడమా..? లాంటివి చేస్తున్నారు..
TDP MP Candidates: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా దూసుకెళ్తున్న కూటమి.. అభ్యర్థుల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటి వరకూ గెలుపు గుర్రాలకే టికెట్లు ఇచ్చిన టీడీపీ (TDP).. తాజాగా పెండింగ్లో ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది..
అమరావతి: అల్ప పీడన ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో భారీ వర్సాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని, ఉరుములతో కూడిన భారీ వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
విజయనగరం జిల్లా: తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు సమక్షంలో గజపతినగరం నియోజకవర్గానికి చెందిన 50 వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ..
Train Accident In Andhra: ఆంధ్రప్రదేశ్లో (Andhra Pradesh) ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. విశాఖపట్నం నుంచి భవానీపట్నం వైపు వెళ్తున్న ప్యాసింజర్ రైలు విజయనగరం జిల్లా కొత్తవలస వద్ద పట్టాలు తప్పింది. దీంతో రెండు బోగీలు ఓ పక్కకు.. మరోవైపు రైలు ఇంజన్ సైతం ఒరిగిపోయాయి...
Andhrapradesh: సీఎం జగన్ మోహన్రెడ్డి పచ్చి అబద్దాల కోరు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వ్యాఖ్యలు చేశారు. శనివారం శృంగవరపుకోట శంఖారావం సభలో లోకేష్ మాట్లాడుతూ... రాబోయే రెండు నెలల్లో జగన్తో రాష్ట్ర ప్రజలు ఫుట్ బాల్ ఆడుకోబోతున్నారన్నారు.
విజయనగరం జిల్లా: మరో ఐదేళ్లు ఏపీకి హైదరాబాద్ రాజధానిగా ఉండాలని వైసీపీ నేతలు కోరుతున్నారని... అంటే ఏపీకి రాజధాని కట్టలేరని తేలిపోయిందని, ఉన్న రాజధాని చెడగొట్టారని.. ఇప్పుడు హైదరాబాద్ రాజధానిగా కావాలని కోరుతున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విమర్శించారు. బిల్డప్ బాబాయ్ జగన్కు ‘యాత్ర-2 ’ సినిమా కావాలి కానీ ‘రాజధాని ఫైల్స్’ వద్దంటా...! యాత్ర 2 సినిమా ఇప్పటికే వైసీపీ అంతిమ యాత్రగా మారిందని లోకేష్ అన్నారు.
Andhrapradesh: ‘‘భూం భూం బ్యాచ్ షర్ట్లు మడతపెడితే మీ కుర్చీలు మేం మడతపెడతాం’’ అంటూ కూర్చీని మడతపెట్టి చూపించారు నారా లోకేష్. శుక్రవారం నెల్లిమర్ల శంఖారాం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్, వైఎస్సార్సీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.