ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Revanth Reddy: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రేవంత్‌రెడ్డి

ABN, First Publish Date - 2023-11-12T10:05:30+05:30

కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని తెలంగాణ పీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం

తిరుమల: కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని తెలంగాణ పీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం ఉదయం దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం కావాలని దేవుడ్ని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే ఏపీ, తెలంగాణ సంబంధాలు బాగుండాలని కూడా వేడుకున్నానని తెలిపారు. అంతేగాక త్వరలో తెలంగాణకు మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2023-11-12T10:05:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising