• Home » Tirupati

Tirupati

ChintaMohan: ఇంటర్ చదివిన ఆదానికి రుణం ఎలా ఇచ్చారు?.. చింతామోహన్ నిరసన

ChintaMohan: ఇంటర్ చదివిన ఆదానికి రుణం ఎలా ఇచ్చారు?.. చింతామోహన్ నిరసన

తిరుపతి ఎస్‌బీఐ ముందు మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ సోమవారం ఉదయం నిరసనకు దిగారు.

YS Jagan: పార్లమెంట్ సాక్షిగా వైఎస్ జగన్ నిర్లక్ష్యాన్నిబట్టబయలు చేసిన కేంద్రం.. కోట్ల రూపాయల కథేంటి..!?

YS Jagan: పార్లమెంట్ సాక్షిగా వైఎస్ జగన్ నిర్లక్ష్యాన్నిబట్టబయలు చేసిన కేంద్రం.. కోట్ల రూపాయల కథేంటి..!?

అమరావతి (Amaravati)పై సీఎం జగన్‌రెడ్డి (Jagan Reddy) నిర్లక్ష్యాన్ని కేంద్రం బట్టబయలు చేసింది. అమరావతికి జగన్‌ సర్కార్‌ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేని తెలిపింది.

Sriharikota: షార్‌కు చేరిన విదేశీ ఉపగ్రహాలు

Sriharikota: షార్‌కు చేరిన విదేశీ ఉపగ్రహాలు

తిరుపతి జిల్లా శ్రీహరికోట (Sriharikota)లోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌)లో త్వరలో జరగబోయే ప్రయోగాలకు సంబంధించిన విదేశీ ఉపగ్రహాలు శనివారం షార్‌కు చేరాయి.

Tirumala: తిరుమలలో వైభవంగా రథసప్తమి

Tirumala: తిరుమలలో వైభవంగా రథసప్తమి

తిరుమల (Tirumala)లో రథసప్తమి వేడుకలు శనివారం వైభవంగా జరిగాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుడు ఉదయం నుంచి రాత్రి వరకు...

Sugunamma: లోకేష్ పాదయాత్ర చరిత్ర సృష్టిస్తుంది

Sugunamma: లోకేష్ పాదయాత్ర చరిత్ర సృష్టిస్తుంది

నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టబోయే పాదయాత్ర చరిత్ర సృష్టిస్తుందని టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ (TDP Ex MLA Sugunamma) అభిప్రాయపడ్డారు. యువగళం (Yuva Galam) బ్యానర్‌ను ఆమె ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు

TTD: భక్తుల నడ్డి విరుస్తున్న టీటీడీ

TTD: భక్తుల నడ్డి విరుస్తున్న టీటీడీ

దేశ విదేశాల నుంచీ అపారమైన భక్తి విశ్వాసాలతో తిరుమలకు తరలి వస్తున్న వడ్డికాసుల వాడి భక్తుల నడ్డి విరిచేలా వ్యవహరిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం.

TTD: ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.12 లక్షల విరాళం

TTD: ఎస్వీబీసీ ట్రస్టుకు రూ.12 లక్షల విరాళం

టీటీడీ శ్రీవేంకటేశ్వర భక్తి చానల్‌ (ఎస్వీబీసీ) ట్రస్టుకు శుక్రవారం రూ.12 లక్షలు విరాళంగా అందింది. హైదరాబాద్‌ (Hyderabad)కు చెందిన ఈవీఎస్‌ఆర్‌ కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ..

Chandrababu: స్వగ్రామానికి రావడం మా ఆవిడ నిర్ణయమే

Chandrababu: స్వగ్రామానికి రావడం మా ఆవిడ నిర్ణయమే

ఈ సంక్రాంతి పండుగ (Sankranti festival) తెలుగు ప్రజల్లో ఒక ఆశను, నమ్మకాన్ని, భవిష్యత్తు కోసం పోరాడే శక్తిని ప్రసాదిస్తుందన్న ఆకాంక్షను...

Tirumala: 2022లో 2.37 కోట్ల మందికి శ్రీవారి దర్శనం

Tirumala: 2022లో 2.37 కోట్ల మందికి శ్రీవారి దర్శనం

గత ఏడాదిలో 2.37 కోట్ల మంది భక్తులు (Devotees) వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నట్టు టీటీడీ ఈవో ధర్మారెడ్డి (TTD Eo Dharma Reddy) తెలిపారు.

TTD: టీటీడీ ట్రస్టులకు రూ.60 లక్షల విరాళం

TTD: టీటీడీ ట్రస్టులకు రూ.60 లక్షల విరాళం

తిరుమల శ్రీవారి ట్రస్టులకు గురువారం రూ.60 లక్షలు విరాళంగా అందాయి. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి