• Home » Tirupati

Tirupati

నా వెంట నడిచిన వారిని ఎప్పటికీ మరిచిపోను: మంత్రి లోకేశ్

నా వెంట నడిచిన వారిని ఎప్పటికీ మరిచిపోను: మంత్రి లోకేశ్

తన యువగళం పాదయాత్రలో వెంట నడిచిన తెలుగుదేశం కార్యకర్తలను ఎప్పటికీ మరిచిపోనని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. తిరుపతిలో జరిగిన కమ్మ సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను లోకేశ్ ఆశీర్వదించారు.

వీబీ -జీ రామ్ జీ పథకంతో పేదల జీవన ప్రమాణాలు పెరుగుతాయి: సీఎం చంద్రబాబు

వీబీ -జీ రామ్ జీ పథకంతో పేదల జీవన ప్రమాణాలు పెరుగుతాయి: సీఎం చంద్రబాబు

వీబీ -జీ రామ్ జీ పథకంతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ పథకం ఆయా గ్రామాల ముఖచిత్రం మారుస్తుందని పేర్కొన్నారు.

పేదరిక నిర్మూలనలో భాగమే ‘వీబీ జీ రామ్ జీ’ పథకం: పవన్‌ కల్యాణ్

పేదరిక నిర్మూలనలో భాగమే ‘వీబీ జీ రామ్ జీ’ పథకం: పవన్‌ కల్యాణ్

ఏపీ అభివృద్ధికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అండగా నిలుస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. తిరుపతి జిల్లాలోని ముక్కావారిపల్లెలో ‘వీబీ జీ రామ్ జీ’ పథకం ప్రారంభమైంది.

గ్రామీణ ఉపాధి రంగంలో సరికొత్త అధ్యాయం మొదలు: పీవీఎన్ మాధవ్

గ్రామీణ ఉపాధి రంగంలో సరికొత్త అధ్యాయం మొదలు: పీవీఎన్ మాధవ్

నేటి నుంచి గ్రామీణ ఉపాధి రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. గ్రామీణ పేద కుటుంబాలకు గౌరవప్రదమైన ఉపాధి కల్పించడమే ఈ పథకం ప్రధాన లక్ష్యమని చెప్పారు.

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

పెట్టుబడులకు ఏపీ బెస్ట్.. ఏ ఇబ్బంది ఉండదు: సీఎం చంద్రబాబు

పెట్టుబడులకు ఏపీ బెస్ట్.. ఏ ఇబ్బంది ఉండదు: సీఎం చంద్రబాబు

పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలో హీరో మోటార్స్ జీపీసీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన..పెట్టుబడిదారులకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.

Bear: మంగళంలో ఎలుగుబంట్ల సంచారం

Bear: మంగళంలో ఎలుగుబంట్ల సంచారం

తిరుపతిలోని శేషాచల సమీప అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్న మంగళం పరిధిలోని తిరుమలనగర్‌లో ఎలుగుబంట్ల సంచారం జనాన్ని ఆందోళనకు గురిచేస్తోంది.

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

తిరుపతిలో జులై 2న ట్రాఫిక్ డైవర్షన్.. ప్రజలకు కీలక సూచన..

తిరుపతిలో జులై 2న ట్రాఫిక్ డైవర్షన్.. ప్రజలకు కీలక సూచన..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రులు తిరుపతిలో జులై 2న పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఓబులవారిపల్లి మండలం మంగంపేటలో నిర్వహించనున్న బహిరంగ సభకు భారీగా ప్రజలు హాజరుకానున్న నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపును అమలు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

శ్రీవారి సర్వదర్శనానికి 12గంటలు

శ్రీవారి సర్వదర్శనానికి 12గంటలు

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి