ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. ఆ భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయం

ABN, Publish Date - Jan 02 , 2026 | 07:55 AM

ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ తీసుకొచ్చింది. 22ఏ నిషేధ జాబితా భూములపై నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది.

ఇంటర్నెట్ డెస్క్: నూతన సంవత్సరం కానుకగా ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 22ఏ నిషేధ జాబితా భూముల విషయమై నిర్ణయం తీసుకున్నట్టు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. 5 కేటగిరీలకు చెందిన భూములను ఈ జాబితా నుంచి తొలగిస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఆ పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకోసం...

ఇవీ చదవండి:

మితిమీరి మద్యం తాగినవాళ్లను ఇంటిదగ్గర డ్రాప్ చేస్తాం.. కర్ణాటక హోం మంత్రి

భారీ ఉగ్రకుట్ర భగ్నం.. 150 కేజీల అమ్మోనియం నైట్రేట్ స్వాధీనం

Updated Date - Jan 02 , 2026 | 07:55 AM