ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Fish Price: భారీగా పెరిగిన చేపల ధరలు..

ABN, Publish Date - Jun 08 , 2025 | 01:36 PM

Fish Price: హైదరాబాద్ జంట నగరాల్లో అతి పెద్దదైన రామ్ నగర్ చేపల మార్కెట్ కొనుగోలు దారులతో కిక్కిరిసిపోయింది. రెండు రోజుల క్రితం కొర్రమీను 450 రూపాయలు ఉంటే.. ఇప్పుడు 650 రూపాయులుగా ఉంది.

మృగశిర కార్తీ సందర్భంగా చేపల ధరలు కొండెక్కాయి. ప్రతీ ఆదివారం కంటే ఈ వారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ జంట నగరాల్లో అతి పెద్దదైన రామ్ నగర్ చేపల మార్కెట్ కొనుగోలు దారులతో కిక్కిరిసిపోయింది. రెండు రోజుల క్రితం కొర్రమీను 450 రూపాయలు ఉంటే.. ఇప్పుడు 650 రూపాయులుగా ఉంది. మృగశిర కార్తీ కావటంతో వ్యాపారులు పెద్ద మొత్తంలో చేపల్ని దిగుమతి చేసుకున్నారు.


ఇవి కూడా చూడండి

పట్టరాని కోపంతో రగిలిపోతున్న జగన్

రాజ్‌భవన్‌ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం

Updated Date - Jun 08 , 2025 | 01:36 PM