రాజ్భవన్ కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం
ABN, Publish Date - Jun 08 , 2025 | 10:17 AM
తెలంగాణ కేబినెట్ విస్తరణ ఆదివారం నాడు జరుగనుంది. కేబినెట్ విస్తరణలో కొత్తగా ముగ్గురికి చోటు దక్కింది. అడ్లూరి లక్ష్మణ్కుమార్, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిలకి బెర్త్ ఖరారైంది.
హైదరాబాద్: తెలంగాణ కేబినెట్ విస్తరణ ఆదివారం నాడు జరుగనుంది. కేబినెట్ విస్తరణలో కొత్తగా ముగ్గురికి చోటు దక్కింది. అడ్లూరి లక్ష్మణ్కుమార్, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరిలకి బెర్త్ ఖరారైంది. ఇవాళ రాజ్భవన్లో ముగ్గురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 12.19లకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
అది ఈటల స్టాండ్.. బీజేపీ స్టాండ్ కాదు
హైదరాబాద్లో 4 ట్రాన్సిట్ కారిడార్లు..
Read Latest Telangana News And Telugu News
Updated at - Jun 08 , 2025 | 12:46 PM