Home » Fish
తమిళనాడు రాయపురం నియోజకవర్గంలోని కాశిమేడు ఫిషింగ్ హార్బర్లో చేపల ధరలు రెండింతలు పెరగడంపై మాంసాహారులు ఆందోళన చెందుతున్నారు.
చేప కారణంగా ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. చేప గొంతులోకి వెళ్లి ఇరుక్కోవటంతో ఊపిరి ఆడక యువకుడు చనిపోయాడు. ఈ సంఘటన ఒడిశాలో శుక్రవారం చోటుచేసుకుంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లల్లో మత్స్యకారులకు తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు.
తమిళనాడు రాష్ట్రంలోని కాశిమేడు తీరంలో బ్లూ డ్రాగన్ చేపలు పెద్దఎద్దున కనిపించాయి. అయితే.. వీటిని చూసేందుకు స్థానికులు పెద్దసంఖ్యలో సముద్రం వద్దకు వచ్చారు. కాగా.. ఈ చేపల వల్ల హాని ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఓ వ్యక్తి చెరువు గట్టుపై చేసిన వింత నిర్వాకం అందరికీ ఆగ్రహం తెప్పిస్తోంది. చేతిలో సాస్ బాటిల్ను పట్టుకున్న అతను.. చేపను పట్టుకున్నాడు. దాన్ని ఇంటికి తీసుకెళ్లి వంట చేసుకుంటాడేమో అని అంతా అనుకుంటారు. చివరకు అతను చేసిన నిర్వాకం చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..
నీటి వనరులు పెరగడంతో ఉమ్మడి జిల్లాలో మత్స్యసంపద వృద్ధి చెందుతోంది. తద్వారా మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయి. చెరువులు, రిజర్వాయర్లలో నీరు పుష్కలంగా ఉండటంతో చేపల పెంపకం గణనీయంగా పెరిగింది.
జాలరి వలలో చిక్కిన అరుదైన చేపను ప్రజలు ఆశ్చర్యంతో వీక్షించారు. రామనాథపురం జిల్లా పాంబన్ ఉత్తర తీరం నుంచి మన్నార్ గల్ఫ్ ప్రాంతానికి నాటుపడవల్లో జాలర్లు చేపల వేటకు వెళ్లారు. చేపల వేట తరువాత సోమవారం జాలర్లు తీరానికి చేరుకున్నారు.
టోక్యో నగరం. జనవరి 1. అందరూ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్లో ఆనందంగా గడుపుతున్నారు. స్థానిక హోల్సేల్ చేపల మార్కెట్లో మాత్రం టెన్షన్ వాతావరణం నెలకొని ఉంది. ఎంత ధరైనా సరే ట్యూనా చేపను వేలంలో దక్కించుకోవాలని డీలర్లు పథకాలు రచిస్తున్నారు.
చేపలు ఆరోగ్యానికి చాలా మంచివి. కానీ, చేపలతో వీటిని తింటే ప్రాణానికే ప్రమాదం. కాబట్టి, చేపలతో తినకూడని ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
దుర్గం చెరువులో చేపలు మళ్లీ చనిపోతున్నాయి. వారం రోజులుగా దుర్గం చెరువులోని నీళ్లపై చనిపోయిన చేపలు తేలియాడుతున్నాయి. అవి ఒడ్డుకు చేరడంతో దుర్వాసన వెదజల్లుతోంది. చెరువులోకి కలుషిత జలాలు, సీవరేజ్ వ్యర్థాలు చేరకుండా వాటర్బోర్డు అధికారులు కట్టడి చేశారు.