CM Chandrababu Naidu: 2047లో ఇండియా నెంబర్ 1
ABN, Publish Date - Nov 13 , 2025 | 11:57 AM
ఏపీలో పెట్టుబడులకు అన్నిరకాల ఇన్ఫ్రా సిద్ధంగా ఉందని,పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే
విశాఖ: ఇండియా-యూరప్ బిజినెస్ భేటీలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే విశాఖ క్లీన్ అండ్ సేఫ్ సిటీ అని పెట్టుబడులు, పర్యాటకానికి విశాఖ అనువైన ప్రాంతమని ముఖ్యమంత్రి వివరించారు. విశాఖలో గూగుల్ భారీ పెట్టుబడులతో అడుగుపెట్టనుందని తెలిపారు. పెట్టుబడులకు ఏపీలో అన్నిరకాల ఇన్ఫ్రా సిద్ధంగా ఉందని,పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నామని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలోనే 2047లో ఇండియా నెంబర్ 1 స్థానంలో ఉంటుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
Updated Date - Nov 13 , 2025 | 12:00 PM