Vallabhaneni Vamshi: వంశీకి మరో ఎదురుదెబ్బ..
ABN, First Publish Date - 2025-04-08T14:01:18+05:30
దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు రిమాండ్ను పొడిగించింది.
దళిత యువకుడు సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు రిమాండ్ను పొడిగించింది. ఈ నెల 22 వరకూ రిమాండ్ను పొడిగిస్తూ ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే టీడీపీ ఆఫీసులపై దాడి కేసులో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ క్రమంలో మరోసారి రిమాండ్ను పొడిగించారు.
పూర్తి వీడియోను ఇక్కడ చూడండి..
Updated Date - 2025-04-08T14:01:20+05:30 IST