Home » Vallabhaneni Vamsi Mohan
YSRCP Leaders: కూటమి ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్న ఉద్యోగులందరినీ చట్టం ముందు నిలబెడతామని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే సీఐ భాస్కర్రావు, ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ని వదిలిపెట్టమని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు.
కృష్ణా జిల్లాలో నకిలీ ఇళ్ల పట్టాల కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు విచారిస్తున్నారు. వంశీ కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోవడంతో విచారణ కొనసాగుతోంది.
అక్రమ మైనింగ్ కేసులో వంశీ వల్లభనేని దాఖలుచేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ హైకోర్టు ఈనెల 29కి వాయిదా వేసింది. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో ఆయనను రెండు రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించారు.
అక్రమ మైనింగ్ కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం యాచించారు. విచారణను మంగళవారానికి వాయిదా వేసారు.
Vallabhaneni Vamsi: నకిలీ ఇళ్లపట్టాల పంపిణీ కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి నూజివీడు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. కాగా టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది. అదనంగా, అక్రమ మైనింగ్ కేసులో ఆయనపై రూ. 192 కోట్ల అక్రమ లాభాల ఆరోపణలు ఉన్నాయి. దీనిపై మరో కేసు నమోదు అయింది.
Vallabhaneni Vamsi: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కేసులు వెంటాడుతున్నాయి. టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన కేసులో వంశీకి బెయిల్ దొరికింది. ఈ కేసులో బెయిల్ దొరికినా జైల్లోనే ఉండాల్సిన పరిస్థితి వంశీది...
Vamsi Remand News: మాజీ ఎమ్మెల్యే వంశీని కేసులు వెంటాడుతూనే ఉన్నాయి. నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ కేసులో నూజివీడు కోర్టు వంశీకి ఈనెల 29 వరకు రిమాండ్ విధించింది.
నకిలీ పట్టాల కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని మే 19లోగా నూజివీడు కోర్టులో హాజరుపరచాలని ఆదేశాలు జారీ అయ్యాయి. 2019లో ఓటర్లను ప్రభావితం చేసేందుకు పట్టాలు పంపిణీ చేశారన్న అభియోగంతో కేసు నమోదైంది.
Vamsi Health Issues: శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు జిల్లా జైలు అధికారులు.
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట దక్కింది. టీడీపీ కార్యకర్త సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్టయిన అతడికి ఎస్సీ, ఎస్టీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.