ములుగు జిల్లాలో వడగండ్ల వాన..రైతుల ఆవేదన
ABN, Publish Date - Apr 13 , 2025 | 09:50 PM
ములుగు జిల్లా ఏటూరి నాగారం మంగపేట మండలంలో వడగండ్ల వర్షం కురిసింది. కాటాపూర్, బీరెల్లి రంగాపూర్లలో వడగండ్ల వర్షం దంచికొట్టింది. ఎండలతో అల్లాడుతోన్న ప్రజలకు ఈ వర్షాలు కాస్తా ఉపశమనం లభించినట్లు అయింది. ఇక అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాదు.. వర్షం దాటికి తమ పంటలు పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ములుగు జిల్లా ఏటూరి నాగారం మంగపేట మండలంలో వడగండ్ల వర్షం కురిసింది. కాటాపూర్, బీరెల్లి రంగాపూర్లలో వడగండ్ల వర్షం దంచికొట్టింది. ఎండలతో అల్లాడుతోన్న ప్రజలకు ఈ వర్షాలు కాస్తా ఉపశమనం లభించినట్లు అయింది. ఇక అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాదు.. వర్షం దాటికి తమ పంటలు పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Apr 13 , 2025 | 09:53 PM