ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ములుగు జిల్లాలో వడగండ్ల వాన..రైతుల ఆవేదన

ABN, Publish Date - Apr 13 , 2025 | 09:50 PM

ములుగు జిల్లా ఏటూరి నాగారం మంగపేట మండలంలో వడగండ్ల వర్షం కురిసింది. కాటాపూర్, బీరెల్లి రంగాపూర్‌లలో వడగండ్ల వర్షం దంచికొట్టింది. ఎండలతో అల్లాడుతోన్న ప్రజలకు ఈ వర్షాలు కాస్తా ఉపశమనం లభించినట్లు అయింది. ఇక అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాదు.. వర్షం దాటికి తమ పంటలు పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ములుగు జిల్లా ఏటూరి నాగారం మంగపేట మండలంలో వడగండ్ల వర్షం కురిసింది. కాటాపూర్, బీరెల్లి రంగాపూర్‌లలో వడగండ్ల వర్షం దంచికొట్టింది. ఎండలతో అల్లాడుతోన్న ప్రజలకు ఈ వర్షాలు కాస్తా ఉపశమనం లభించినట్లు అయింది. ఇక అకాల వర్షాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాదు.. వర్షం దాటికి తమ పంటలు పోయాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 13 , 2025 | 09:53 PM