ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

బయటకు వస్తే కఠిన చర్యలు తప్పవు.. ప్రజలకు అధికారులు హెచ్చరిక

ABN, Publish Date - Oct 28 , 2025 | 09:45 PM

మొంథా తుపాన్ కాకినాడ తీరాన్ని తాకింది. ఇంకో మూడు నుంచి నాలుగు గంటల సమయంలో ఈ తుపాన్ తీరం దాటే అవకాశం ఉంది.

మొంథా తుపాన్ కాకినాడ తీరాన్ని తాకింది. ఇంకో మూడు నుంచి నాలుగు గంటల సమయంలో ఈ తుపాన్ తీరం దాటే అవకాశం ఉంది. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుపాన్‌పై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షిస్తున్నారు. అధికారులను అలాగే బృందాలను సైతం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు.

Updated Date - Oct 28 , 2025 | 09:45 PM