భద్రాచలం రామాలయం ఈవో పై దాడి
ABN, Publish Date - Jul 08 , 2025 | 10:11 PM
భద్రాచలం రామాలయం ఈవోపై దాడి జరిగింది. అల్లూరు జిల్లా పురుషోత్తపట్నంలో రామాలయం భూముల విషయంలో వివాదం నెలకొంది.
భద్రాచలం రామాలయం ఈవోపై దాడి జరిగింది. అల్లూరు జిల్లా పురుషోత్తపట్నంలో రామాలయం భూముల విషయంలో వివాదం నెలకొంది. ఈ క్రమంలో భూ ఆక్రమణలను పరిశీలించేందుకు ఆలయ ఈవో రమాదేవితోపాటు సిబ్బందిపై దాడి చేశారు. భద్రాచలానికి కూత వేటు దూరంలో పురుషోత్తపట్నం ఉంది. ఈ గ్రామంలోని రామాలయానికి చెందిన భూములను కొందరు కబ్జా చేశారంటూ ఆరోపణలు ఉన్నాయి.
ఈ వీడియోలను వీక్షించండి..
టీటీడీ ఏఈవో రాజశేఖర్ బాబు పై సస్పెన్షన్ వేటు
ఫైళ్ల దహనం కేసు.. మదనపల్లె మాజీ ఆర్డీవో మురళి అరెస్ట్
మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Jul 08 , 2025 | 10:12 PM