ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భద్రాచలం రామాలయం ఈవో పై దాడి

ABN, Publish Date - Jul 08 , 2025 | 10:11 PM

భద్రాచలం రామాలయం ఈవోపై దాడి జరిగింది. అల్లూరు జిల్లా పురుషోత్తపట్నంలో రామాలయం భూముల విషయంలో వివాదం నెలకొంది.

భద్రాచలం రామాలయం ఈవోపై దాడి జరిగింది. అల్లూరు జిల్లా పురుషోత్తపట్నంలో రామాలయం భూముల విషయంలో వివాదం నెలకొంది. ఈ క్రమంలో భూ ఆక్రమణలను పరిశీలించేందుకు ఆలయ ఈవో రమాదేవితోపాటు సిబ్బందిపై దాడి చేశారు. భద్రాచలానికి కూత వేటు దూరంలో పురుషోత్తపట్నం ఉంది. ఈ గ్రామంలోని రామాలయానికి చెందిన భూములను కొందరు కబ్జా చేశారంటూ ఆరోపణలు ఉన్నాయి.

ఈ వీడియోలను వీక్షించండి..

టీటీడీ ఏఈవో రాజశేఖర్ బాబు పై సస్పెన్షన్ వేటు

ఫైళ్ల దహనం కేసు.. మదనపల్లె మాజీ ఆర్డీవో మురళి అరెస్ట్

మరిన్నీ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jul 08 , 2025 | 10:12 PM