ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Urvashi Rautela: బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ దూకుడు.. ఊర్వశి రౌతేలా, మిమి చక్రవర్తికి నోటీసులు

ABN, Publish Date - Sep 14 , 2025 | 10:03 PM

బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్‌ కేసులో ఈడీ దూకుడు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సినీ నటులకు ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే.

ఢిల్లీ: బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్‌ కేసులో ఈడీ దూకుడు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు సినీ నటులకు ఈడీ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ సినీ నటి ఊర్వశి రౌతేలాకు అధికారులు నోటీసులు పంపారు. ఈ నెల 16న ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఊర్వశితో పాటు మరో నటి మిమి చక్రవర్తికి ఈనెల 15న విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది.

Updated Date - Sep 14 , 2025 | 10:04 PM