ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Sangareddy: ‘డేటా స్పీడ్‌’లో ఐఐటీహెచ్‌ ముందడుగు

ABN, Publish Date - Jun 27 , 2025 | 03:32 AM

మారుమూల ప్రాంతాల్లో కూడా 5జీ సిగ్నళ్లను బలోపేతం చేసే.. మొబైల్‌ అప్లికేషన్ల డేటా స్పీడ్‌ పెంచే పరిజ్ఞానం అభివృద్ధిలో ఐఐటీహెచ్‌ ముందడుగు వేసింది.

  • మారుమూల ప్రాంతాల్లో 5జీ సిగ్నళ్ల బలోపేతానికి అభివృద్ధి చేసిన ఫీచర్‌కు ప్రేగ్‌ సదస్సు మద్దతు

  • 6జీ అభివృద్ధికి దోహదపడుతుందని ప్రశంస

  • పరిశోధనల్లో వైసింగ్‌ నెట్‌వర్క్స్‌ సంస్థ సహకారం

కంది, జూన్‌ 26 (ఆంధ్రజ్యోతి): మారుమూల ప్రాంతాల్లో కూడా 5జీ సిగ్నళ్లను బలోపేతం చేసే.. మొబైల్‌ అప్లికేషన్ల డేటా స్పీడ్‌ పెంచే పరిజ్ఞానం అభివృద్ధిలో ఐఐటీహెచ్‌ ముందడుగు వేసింది. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీహెచ్‌... వైసింగ్‌ నెట్‌వర్క్స్‌ సంస్థ సహకారంతో హెచ్‌డీ వీడియో, ఎక్స్‌ఆర్‌, ఆన్‌-డివై్‌స ఏఐ వంటి క్లిష్టమైన అప్లికేషన్ల డేటాను వేగంగా అప్‌లోడ్‌ చేయడానికి ‘3జీపీపీ 5జీ ఆర్‌ఈఎల్‌-17’ అనే ఫీచర్‌ను తెచ్చింది.

దీనికి గురువారం యూర్‌పలోని ప్రేగ్‌లో నిర్వహించిన 3జీపీపీ అంతర్జాతీయ సదస్సు మద్దతు తెలిపింది. సాంకేతికత విషయంలో ఐఐటీహెచ్‌ ప్రపంచదేశాలతో పోటీపడుతోందని, ఆ సంస్థ పరిశోధనలు 6జీ టెక్నాలజీ అభివృద్ధికి పునాది వేస్తున్నాయని పలు ప్రఖ్యాత నెట్‌వర్క్‌ సంస్థ్థలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. ఈ పరిశోధనలకు ఐఐటీహెచ్‌ ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ విభాగం ప్రొఫెసర్‌ కిరణ్‌ కుచి నేతృత్వం వహించారు.

ఇవి కూడా చదవండి:

ఐటీ ఉద్యోగి ఆత్మహత్య కేసులో కీలక విషయాలు..

అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన..

జలహారతి కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం..

For More AP News and Telugu News

Updated Date - Jun 27 , 2025 | 03:33 AM