RTI Commissioner: స.హ చట్టం ప్రధాన కమిషనర్గా చంద్రశేఖర్
ABN, Publish Date - Apr 30 , 2025 | 04:17 AM
రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్గా ఐఎ్ఫఎస్ అధికారి జీ చంద్రశేఖర్రెడ్డి నియమితులయ్యారు.
కమిషనర్లుగా మరో ఏడుగురి నియామకం
ప్రభుత్వ ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం
హైదరాబాద్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్గా ఐఎ్ఫఎస్ అధికారి జీ చంద్రశేఖర్రెడ్డి నియమితులయ్యారు. ఆయనతో పాటు సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా మరో ఏడుగురి నియామకానికి సంబంధించి ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు.
సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్గా జీ చంద్రశేఖర్ రెడ్డి, కమిషనర్లుగా సీఎం సీపీఆర్వో అయోధ్య రెడ్డి, జర్నలిస్టు పీవీ శ్రీనివాసరావు, కప్పర హరిప్రసాద్, కేఎల్ఎన్ ప్రసాద్, రాములు, వైష్ణవి, పర్వీన్ మొహిసిన్ను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో వీరి నియామక ఉత్తర్వులను ప్రభుత్వం విడుదల చేయనుంది.
ఇవి కూడా చదవండి
TGSRTC: సమ్మెపై ఆర్టీసీ జేఏసీ కీలక ప్రకటన
Maryam: భారత్లోనే ఉండనివ్వండి.. ప్లీజ్.. కేంద్రానికి విజ్ఞప్తి
Pahalgam Terror Attack: సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి
Miss World 2025: మిస్ వరల్డ్ పోటీలపై సీఎం సమీక్ష.. ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు
PM Modi: దేశ భవిష్యత్తు యువతపై ఆధారపడి ఉంది: ప్రధాని మోదీ
Miss World 2025: ఆ దేశపు అమ్మాయిలపై బ్యాన్
For Telangana News And Telugu News
Updated Date - Apr 30 , 2025 | 04:17 AM