ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

India vs England: ఆఖరి వన్డే చేజారింది..

ABN, Publish Date - Jul 08 , 2025 | 02:40 AM

భారత్‌ అండర్‌-19 జట్టుతో సోమవారం జరిగిన ఆఖరి వన్డేలో ఇంగ్లండ్‌ ఏడు వికెట్లతో గెలుపొందింది..

  • యువ భారత్‌పై ఇంగ్లండ్‌ గెలుపు

వర్సెస్టర్‌: భారత్‌ అండర్‌-19 జట్టుతో సోమవారం జరిగిన ఆఖరి వన్డేలో ఇంగ్లండ్‌ ఏడు వికెట్లతో గెలుపొందింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ ఇప్పటికే సొంతం చేసుకోగా..ఆధిక్యాన్ని 2-3కి ఆతిథ్య జట్టు తగ్గించింది. తొలుత భారత్‌ 50 ఓవర్లలో 210/9 స్కోరుకే పరిమితమైంది. అంబరీష్‌ (66) అర్థ శతకం చేయగా, వైభవ్‌ సూర్యవంశీ (33) మోస్తరుగా రాణించాడు. అలెక్స్‌, రాల్ఫీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో ఇంగ్లండ్‌ అండర్‌-19 31.1 ఓవర్లలో 211/3 స్కోరు చేసి నెగ్గింది. బెన్‌ మాయెస్‌ (82 నాటౌట్‌), డాకిన్స్‌ (66) హాఫ్‌ సెంచరీలు సాధించారు. నమన్‌ పుష్కక్‌ రెండు వికెట్లు తీశాడు.

Updated Date - Jul 08 , 2025 | 02:40 AM