Home » England
బర్మింగ్హామ్ వేదికగా ఇంగ్లండ్-భారత్ జట్లు తొలి వన్డేలో తలపడనున్నాయి. ఈ క్రమంలో టాస్ నెగ్గిన ఇంగ్లండ్.. బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత ఫీల్డింగ్ చేయనుంది.
జులై 16న అట్లాంటా వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా, ఇంగ్లండ్ జట్లు సెమీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. అయితే ఈ ప్రతిష్ఠాత్మక పోరు నేపథ్యంలో అర్జెంటీనా ఓ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇంగ్లండ్ టెస్టు జట్టు ప్రధాన కోచ్ కోసం ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందుకోసం భారత క్రికెట్ దిగ్గజం, మాజీ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మెక్కల్లమ్ స్థానంలో నియమించేందుకు ఈసీబీ ద్రవిడ్ పేరును పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, 2017 ప్రపంచ కప్ విజేత హీథర్ నైట్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికింది. భారత్తో లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఏకైక టెస్టు ముగిసిన తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు ప్రకటించింది.
ప్రధాని నరేంద్ర మోదీ ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలో వారం రోజుల చరిత్రాత్మక పర్యటనను ఇవాళ విజయవంతంగా ముగించుకుని భారత్కు తిరుగుపయనమయ్యారు.
న్యూజిలాండ్తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ వీడియోపై ఈసీబీకి ఊరట లభించింది. ఈ విషయమై ఐసీసీ ఎలాంటి చర్యలకూ ఉపక్రమించకూడదని నిర్ణయించింది.
బ్రిటన్లో ఎండలు దంచికొడుతున్నాయి. సాధారణ జనం నుంచి ఏసీల్లో పని చేసే ఉద్యోగుల వరకు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. నేషనల్ హెల్త్ సెంటర్స్లో సర్జరీలు చేసే డాక్టర్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.
టీ20 ప్రపంచ కప్లో పేలవ ప్రదర్శనతో గ్రూప్ స్టేజిలోనే నిష్క్రమించిన భారత మహిళల జట్టు.. మరో కీలక పోరులో బరిలోకి దిగనుంది. ప్రతిష్ఠాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్తో ఏకైక టెస్టు ఆడనుంది. ఈ మ్యాచ్లో.. ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
ఇంగ్లండ్ గడ్డపై మరోసారి భారత ఆటగాళ్లు తేలిపోయారు. నిన్న జరిగిన నాల్గో టీ20లో ఇటు బ్యాటింగ్.. అటు బౌలింగ్లో విఫలమై సిరీస్ను కోల్పోయారు. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ కూడా అభిమానులను మరోసారి నిరాశకు గురిచేశాడు.
మహిళలకు టెస్ట్ క్రికెట్ మ్యాచ్ల సంఖ్య పెంచాలని భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ అన్నారు. ఆరేళ్ల కాలంలో తమకు 7 టెస్ట్ మ్యాచ్లే నిర్వహించారని, ఇదే సమయంలో పురుషుల జట్టు 58 మ్యాచ్లు ఆడిందని గుర్తుచేశారు.