Home » England
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో ప్రముఖ పర్యాటక ప్రదేశమైన బోండీ బీచ్లోరెండు రోజుల క్రితం యూదుల హనుక్కా వేడుక లక్ష్యంగా ఇద్దరు దుండగలు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడి.. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో మృతి చెందిన వారికి సంతాపం తెలుపుతూ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ ఆటగాళ్లు చేతికి నల్ల బ్యాండ్లు ధరించారు.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ భారీ ధర పలికి వార్తల్లో నిలిచాడు. అతన్ని రూ.25.20 కోట్లకు కోల్కతా నైట్ రైడర్స్ సొంతం చేసుకుంది. అయితే ఇది జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే యాషెస్ సిరీస్లో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ అతడు డకౌట్ అయ్యాడు.
యాషేస్ 2025-26 సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య డిసెంబర్ 17న మూడో టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ తమ తుది జట్టును ప్రకటించింది. కీలక ఆటగాడిపై వేటు వేసింది.
సొంతగడ్డపై జరుగుతున్న యాషెస్ 2025-26 సిరీస్లో ఆస్ట్రేలియా అదరగొడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్తో సత్తాచాటి వరుసగా రెండో విజయం సాధించింది. బ్రిస్బేన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో కంగారూలు 8 వికెట్ల తేడాతో ఇంగ్లిష్ జట్టును మట్టికరిపించారు.
యాషెస్ సిరీస్2025-26లో భాగంగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ బ్రిస్బేన్ వేదికగా ఇవాళ(గురువారం) ప్రారంభం కానుంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే.
యాషెస్ 2025 సిరీస్ లో ఈ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో ఆసీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓ అరుదైన ఫీట్ ను సాధించింది.148 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 200 ప్లస్ టార్గెట్ ను ఛేదించిన జట్టుగా నిలిచింది.
యాషెస్ సిరీస్ లో భాగంగా పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. అలానే ఈ మ్యాచ్ లో ఆసీస్ స్టార్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ చరిత్ర సృష్టించాడు.
పెర్త్ వేదికగా తొలి టెస్టుతో యాషెస్ సిరీస్ ప్రారంభమైంది. శుక్రవారం ప్రారంభమైన ఈ టెస్టులో.. తొలి రోజే 100 ఏళ్ల రికార్డు బద్దలైంది.
యాషెస్ సిరీస్ 2025లో భాగంగా పెర్త్ వేదికగా ఇంగ్లాండ్ తో జరిగిన తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ సూపర్ సెంచరీ చేయడంతో ఆ జట్టు సునాయసంగా విజయం సాధించింది
యాషెస్ సిరీస్2025లో భాగంగా పెర్త్ వేదికగా జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్.. 34.4 ఓవర్లలో 164 పరుగులకు ఆలౌటైంది.