ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips: రోజూ ఈ పండు తిన్నారంటే చాలు.. అనారోగ్యం మీ దరి చేరకుండా ఉంటుంది..

ABN, Publish Date - Aug 17 , 2025 | 03:22 PM

ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది కలుషిత ఆహారం కారణంగా లేనిపోని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. తరచూ పండ్లు తీసుకుంటే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి.

1/9

ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది కలుషిత ఆహారం కారణంగా లేనిపోని అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. తరచూ పండ్లు తీసుకుంటే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అందులో రోజూ బొప్పాయి తినడం వల్ల అనారోగ్యం దరి చేరకుండా ఉంటుంది. బొప్పాయి తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

2/9

బొప్పాయిలోని ఫైబర్ మలబద్ధకం, ఆమ్లతత్వం, అపానవాయువు వంటి సమస్యలను దూరం చేస్తుంది.

3/9

రోజూ బొప్పాయి తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. తద్వారా పొట్ట తేలికగా మారుతుంది. అలాగే గట్ హెల్త్ కూడా మెరుగుపడుతుంది.

4/9

బొప్పాయిలోని విటమిన్-సి, ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. దీనివల్ల రోగాలు దరి చేరకుండా ఉంటాయి.

5/9

బొప్పాయిలోని రోజూ తినడం వల్ల కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. తద్వారా గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.

6/9

బరువు తగ్గాలనుకునే వారికి బొప్పాయి బాగా పని చేస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ ఎక్కువ సేపు కడుపు నిండినట్లు ఉండేలా చేస్తుంది. అలాగే బొప్పాయిన రోజూ తింటే జీవక్రియ కూడా మెరుగుపడుతుంది.

7/9

బొప్పాయిలోని యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఫ్రీరాడికల్స్ నుంచి రక్షిస్తాయి. అలాగే చర్మాన్ని పోషణ అందించి వృద్ధాప్య సంకేతాలను దూరం చేస్తాయి.

8/9

రోజూ బొప్పాయి తీసుకోవడం వల్ల కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. అదేవిధంగా ఎముకలను బలోపేతం చేయడంలోనూ సహకరిస్తుంది.

9/9

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated Date - Aug 17 , 2025 | 03:22 PM