Home » Health
సినిమా కొటేషన్స్ని పక్కన పెట్టేస్తే.. వాస్తవ జీవితంలో ప్రతిఒక్కరూ నలుగురిలో అందంగా కనిపించాలని కోరుకుంటుంటారు. అందుకోసం ముఖానికి ఏవేవో క్రీములు రాస్తుంటారు. కేవలం ముఖానికే కాదండోయ్.. దంతాల విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మొఖానికి ఎంత మేకప్ చేసుకున్నా..
మారేడు కాయ చూసేందుకు గట్టిగా అచ్చం వెలగ పండును పోలి ఉంటుంది. కాయగా ఉన్నప్పుడు వగరు, పులుపు రుచితో ఉంటుంది. అదే పండుగా మారాకా మాత్రం కొద్దిగా పులుపుగా ఉంటుంది. దీనితో చేసే షర్బత్ తాగడం వల్ల అతిసార వ్యాధి తగ్గుతుంది. మారేడు రసంలో అల్లం నూరి కలిపి తీసుకుంటే ఇది రక్తంలోని ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
రాత్రిపూట ఎక్కువ సమయం తల స్నానం చేసినా తెల్లవారే సరికి జలుబు వచ్చే అవకాశాలుంటాయి. జలుబు సమస్య నుంచి తప్పించుకోవాలంటే చల్లని నీటితో గానీ, ఎక్కువ సమయం తలస్నానం చేయకూడదు. ముఖ్యంగా వేసవిలో చెమట కాయల నుంచి , చికాకు నుంచి స్నానం నిర్జీవంగా ఉన్న చర్మాన్ని, తేమగా మారుస్తుంది. శరీరం తేలికైన ఫీలింగ్ కలిగి మంచి నిద్ర పడుతుంది.
వేసవి కాలం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. చాలామందిలో ఎదురయ్యే సమస్యలలో జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యలలో ఒకటి కడుపులో గ్యాస్ ఏర్పడటం. ఇది కడుపులో ఉబ్బరం, నొప్పిని కలిగించే పరిస్థితి. తప్పుడు ఆహారపు అలవాట్లు, తప్పుడు జీవనశైలి కారణంగా ఈ సమస్య వస్తుంది.
కాలేయం విషయంలో చిన్న ఇబ్బంది మొదలైనా కూడా శరీరం తీవ్ర అనారోగ్యానికి గురవుతుంది. దీనికి ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం, జీవన అలవాట్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిలోని మార్పుల కారణంగానే చాలా మందిలో ఫ్యాటీ లివర్ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి.
పుట్టపర్తి రూరల్, ఏప్రిల్ 23: ఆరోగ్యసూత్రాలపై ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించి ప్రజారోగ్యాన్ని కాపాడాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి ఎంఎల్హెచపీలకు సూచించారు. జిల్లా కేంద్రంలోని సూపర్స్పెషాలిటీ వద్ద నున్న జిల్లా వైద్యఆరోగ్యశాఖాధి కా ర్యాలయంలో మంగళవారం ఆయన జిల్లాలోని 41 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల ఎంఎల్హెచపీలకు ప్రజారోగ్యం పరిరక్షణపై అవగాహన సదస్సు నిర్వహించారు.
వైసీపీ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో దీర్ఘకాలిక వ్యాధులకు మందులు అందుబాటులో లేకపోయినా పట్టించుకోలేదు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఇవ్వాల్సిన మాత్రలను.. బయట అమ్ముతున్నారు. ‘అక్కడికి వెళ్లి కొనండి’ అని వైద్యులు రాసిస్తున్నారు. జిల్లాలో క్షయ వ్యాధి బాధితులు మందులను బయటే కొంటున్నారు. ‘ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వ ఆశయం. ఇంటి వద్దకే వైద్యులను పంపుతాం. మెరుగైన చికిత్స చేయిస్తాం. క్షయ అంతం.. ప్రభుత్వ పంతం’ అంటూ వైద్యశాఖ అధికారులు సైతం ఊదరగొడుతుంటారు.
వేసవి కాలం వచ్చిందంటే ఎండ, వేడి దానితో పాటు దాహం కూడా ఎక్కువగానే ఉంటుంది. దీనికి అందరూ కూల్ డ్రింక్స్ మీద, కొబ్బరి బొండాలు, సోడాలు, పండ్ల రసాల మీద ఎక్కువగా ఆధారపడతారు. మామూలుగా వేసవి సీజన్ అంతా ఇలాగే జరుగుతూ ఉంటుంది. అయితే శరీరానికి చల్లదనాన్ని ఇచ్చే చెరుకు రసం కూడా ఈ కాలంలో ఎక్కువగా తీసుకునే పానీయమే.
భోజనం తర్వాత 30 నిమిషాల పాటు చురుకైన నడక వల్ల ఎక్కువగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఇందులో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. ముఖ్యంగా గోధుమ రవ్వలో ఫైబర్, ప్రోటీన్, మాంగనీస్, మెగ్నీషియం, ఐరన్ లో పుష్కలంగా ఉంటాయి. జీర్ణ ఆరోగ్యాన్ని పెంచుతుంది. శక్తి స్థాయిలను కూడా పెంచుతుంది.