Home » Health
ఎండాకాలం మొదలైంది.. ఈగలు, దోమలు ఇంట్లోకి ప్రవేశించి చికాకు తెప్పిస్తుంటాయి. ఎప్పుడు మలేరియా వస్తుందో... డెంగ్యూ వస్తుందో అని భయం. ఇంట్లో దోమలను తరిమే చిట్కాల గురించి తెలుసుకుందాం..
ఎండలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీంతో శరీరంలో శక్తి తగ్గుతూ ఉంటుంది. దీంతోపాటు వేసవిలో ఉక్కపోత కూడా అధికంగా ఉంటుంది. దీని వల్ల చెమట పడుతుంది.
ప్రస్తుతం నూటికి 70 శాతం మందికిపైగా ప్రజలు బీపీ, షుగర్ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఈ అనారోగ్య సమస్య ఉన్న వారు క్రమం తప్పకుండా ఆహార నియమాలు పాటించాల్సి ఉంటుంది. ప్రస్తుతం వేసవి కాలం నడుస్తోంది.
‘చిత్రకొండ’ను ప్రకృతి వరం పొందిన ప్రాంతం అంటారు. కొండల మధ్య పచ్చల హారంలా మెరిసే ఈ ప్రాంతంలో ఒక సమస్య ఉంది.
ఎండలు పెరిగిపోతున్నాయి... నోరెండి పోతోంది. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరడం లేదు. జ్యూస్ తాగుదామంటే షుగర్ లెవెల్స్ ఎక్కడ పెరుగుతా యోనన్న భయం.
ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరిగిపోతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ వేసవిలో కేవలం నీళ్లు తాగడం వల్ల మాత్రమే దాహం తీరదు, శరీరానికి అవసరమైన పోషకాలు, ఎలక్ట్రోలైట్స్ కూడా అందాలి. అవి ఏంటో తెలుసుకుందాం..
నేటి వేగవంతమైన జీవనశైలిలో చాలా మంది నిద్రను నిర్లక్ష్యం చేస్తున్నారు. అయితే సరిపడా నిద్ర లేకపోవడం అనేక ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు.
ఇటీవల కాలంలో పేపర్ ప్లేట్ల వాడకం పెరిగింది. సౌకర్యం కోసం వీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నప్పటికీ, వేడి ఆహారం తినేటప్పుడు ఇవి ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచాలంటే సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. వాల్నట్లు, బాదంపప్పులు వంటి డ్రైఫ్రూట్స్ మెదడు ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయి. అయితే ఈ రెండింటిలో మెదడుకు ఏది ఎక్కువ మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం..
భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సెగలు కక్కుతున్న గాలి, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. అధిక చెమట వల్ల నీరసం రావడం, చర్మం జీవం కోల్పోవడం, జీర్ణక్రియ మందగించడం వంటి సమస్యలు సర్వసాధారణం. వేసవిలో ఎండ తాపానికి చెక్ పేట్టే ఫుడ్ బీట్రూట్