Home » Health tips
ఎండాకాలంలో మన శరీరం అధిక వేడికి గురవుతుంది. ఈ సమయంలో చర్మం, కళ్లు, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
ఎండలో తిరగడం వల్ల డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. దీనివల్ల కళ్లు తిరగడం, నీరసం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా కళ్లు తిరగడం వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు.
వేసవి కాలంలో చుండ్రు, మాడు దురద సమస్యలలో చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కొన్ని చిట్కాలతో ఆ సమస్యలను దూరం చేసుకోవచ్చు. అవేంటో చూద్దాం..
చాలామంది వ్యాయామం చేయడంపై చూపించే శ్రద్ధ, అది పూర్తయిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చూపరు.
ఏప్రిల్ ప్రారంభం నుంచే ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
వేసవి కాలం వచ్చిందంటే మామిడి పండ్ల తర్వాత అందరూ అమితంగా ఇష్టపడేవి నేరేడు పండ్లు. నలుపు రంగులో ఉండే ఈ పండు నోటికి కాస్త వగరు, తీపి అందిస్తుంది.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది ఎదుర్కొంటున్న సాధారణ ఆరోగ్య సమస్యల్లో 'తిమ్మిర్లు' ఒకటి. ఒక్కోసారి కాసేపు కూర్చొని లేచినా లేదా రాత్రి నిద్రలోనైనా హఠాత్తుగా కాళ్లు, చేతులు మొద్దుబారిపోయినట్లు అనిపిస్తుంటాయి.
ఎండలు ముదురుతున్నాయి.. శరీరాన్ని చల్లబరుచుకోవడానికి ప్రజలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. సాధారణంగా దాహం వేయగానే అందరూ కూల్ డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతుంటారు.
మన శరీరానికి ఎంతో అవసరమైన అతి ముఖ్యమైన పోషకాల్లో విటమిన్ ‘ఏ’ ఒకటి. కంటి చూపు మెరుగుపడాలన్నా, రోగనిరోధక శక్తి పెరగాలన్నా ఈ విటమిన్ ఎంతోొ అవసరం. విటమిన్ ఏ సమృద్ధిగా లభించే ఆహారం ఏంటో తెలుసుకుందాం..
చాలా మంది ఉదయం లేవగానే కాఫీ లేదా టీ తాగుతుంటారు. కానీ, వాటికంటే ముందు.. ఒక గ్లాసు గోరు వెచ్చని నీరు తాగడం వల్ల శరీరానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..