Home » Health news
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అరుదైన వ్యాధిగ్రస్థులకు అండగా నిలిచేందుకు ముందుకొచ్చింది. ఈ మేరకు ప్రత్యేక పాలసీ రూపొందించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు సంబంధించిన కొత్త ఆరోగ్య పథకం (ఈహెచ్ఎస్) ఈ నెల నుంచే అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ......
ఆరోగ్య శాఖలో అవినీతి అంతా ఇంతా కాదు. మందుల కొనుగోళ్లు.. వైద్య పరికరాల కొనుగోళ్లు.. బిల్లుల చెల్లింపులు.. చివరికి టెండర్ ప్రక్రియలోనూ అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు.
ప్రతీ రోజూ 6 గంటలకంటే తక్కువ నిద్రపోతే ఆరోగ్యం దెబ్బ తినే అవకాశం ఉంది. నిద్రలేమి కారణంగా హైపర్ టెన్షన్ మరింత పెరుగుతుంది. మనదేశంలో సుమారు 22 కోట్ల మంది హైపర్ టెన్షన్తో బాధపడుతున్నారు.
ఏప్రిల్ నెల నుంచి ఎండలు దంచికొడుతున్నాయి. మండే ఎండలు, వేడి గాలులు, అధిక చెమట కారణంగా శరీరం త్వరగా అలసిపోతుంది. చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని సులభంగా సంరక్షించుకోవచ్చు. వివరాల్లోకి వెళితే..
మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మంచి ఆహారం తింటే.. ఆరోగ్యం బాగుంటుంది. అలా కాదని జంక్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే.. తినే ఆహారం విషయంలో చాలా నియంత్రణగా ఉండాలి.
ఎర్ర ఉల్లిపాయల్లో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఆ నీటిలో ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. తినే ఆహారంలో ఎర్ర ఉల్లిపాయలను భాగం చేసుకోవటం వల్ల శరీరానికి అవసరమైన నీటితో పాటు మినరల్స్ కూడా అందుతాయి.
ఎండాకాలంలో మన శరీరం అధిక వేడికి గురవుతుంది. ఈ సమయంలో చర్మం, కళ్లు, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
నేటి ఆధునిక జీవనశైలిలో ఉప్పు, చెక్కరలను ఎక్కువగా వాడుతున్నారు. రెండూ ఆహార రుచిని పెంచడానికి ఉపయోగపడతాయి. కానీ, ఉప్పు, చక్కెర అతి వినియోగం ప్రాణాపాయం.
ఏప్రిల్ ప్రారంభం నుంచే ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.