Home » Health news
ప్రతీ రోజూ 6 గంటలకంటే తక్కువ నిద్రపోతే ఆరోగ్యం దెబ్బ తినే అవకాశం ఉంది. నిద్రలేమి కారణంగా హైపర్ టెన్షన్ మరింత పెరుగుతుంది. మనదేశంలో సుమారు 22 కోట్ల మంది హైపర్ టెన్షన్తో బాధపడుతున్నారు.
ఏప్రిల్ నెల నుంచి ఎండలు దంచికొడుతున్నాయి. మండే ఎండలు, వేడి గాలులు, అధిక చెమట కారణంగా శరీరం త్వరగా అలసిపోతుంది. చిన్న చిన్న జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని సులభంగా సంరక్షించుకోవచ్చు. వివరాల్లోకి వెళితే..
మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మంచి ఆహారం తింటే.. ఆరోగ్యం బాగుంటుంది. అలా కాదని జంక్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే.. తినే ఆహారం విషయంలో చాలా నియంత్రణగా ఉండాలి.
ఎర్ర ఉల్లిపాయల్లో నీటి శాతం అధికంగా ఉంటుంది. ఆ నీటిలో ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. తినే ఆహారంలో ఎర్ర ఉల్లిపాయలను భాగం చేసుకోవటం వల్ల శరీరానికి అవసరమైన నీటితో పాటు మినరల్స్ కూడా అందుతాయి.
ఎండాకాలంలో మన శరీరం అధిక వేడికి గురవుతుంది. ఈ సమయంలో చర్మం, కళ్లు, జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం.
నేటి ఆధునిక జీవనశైలిలో ఉప్పు, చెక్కరలను ఎక్కువగా వాడుతున్నారు. రెండూ ఆహార రుచిని పెంచడానికి ఉపయోగపడతాయి. కానీ, ఉప్పు, చక్కెర అతి వినియోగం ప్రాణాపాయం.
ఏప్రిల్ ప్రారంభం నుంచే ఎండలు మండిపోతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలకు ప్రజలు విలవిలలాడిపోతున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఎండలో బయటకు వెళ్తున్నారా? అయితే జాగ్రత్త! వడదెబ్బకు గురవ్వకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి. బయటకు వెళ్లేటప్పుడు మీ వెంట ఈ వస్తువులను తప్పక తీసుకెళ్లండి. మరి ఆ వస్తువులేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
వేసవి కాలం వచ్చిందంటే మామిడి పండ్ల తర్వాత అందరూ అమితంగా ఇష్టపడేవి నేరేడు పండ్లు. నలుపు రంగులో ఉండే ఈ పండు నోటికి కాస్త వగరు, తీపి అందిస్తుంది.
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలామంది ఎదుర్కొంటున్న సాధారణ ఆరోగ్య సమస్యల్లో 'తిమ్మిర్లు' ఒకటి. ఒక్కోసారి కాసేపు కూర్చొని లేచినా లేదా రాత్రి నిద్రలోనైనా హఠాత్తుగా కాళ్లు, చేతులు మొద్దుబారిపోయినట్లు అనిపిస్తుంటాయి.