ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బెల్లం, పచ్చి పసుపు కలిపి తీసుకుంటే బోలెడు ప్రయోజనాలు..

ABN, Publish Date - Jan 19 , 2025 | 12:44 PM

పచ్చి పసుపు, బెల్లం రెండూ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. పచ్చి పసుపు శరీరంలో మంటను తగ్గిస్తుంది.

1/6

ఉదయాన్నే బెల్లం, పచ్చి పసుపు తీసుకుంటే అనేక ప్రయోజనాలు మీ సొంతం..

2/6

పచ్చి పసుపు, బెల్లం రెండింటిని కలిపి టీ తయారు చేసుకోవచ్చు. ఈ రెండింటిని నీళ్లలో వేసి మరిగించి కూడా తాగవచ్చు.

3/6

బెల్లం రక్తాన్ని శుద్ధి చేస్తే.. పచ్చి పసుపు రక్తం సన్నబడటానికి సహాయపడుతుంది.

4/6

పచ్చి పసుపు జలుబు, దగ్గు, ఫ్లూ బారిన పడకుండా రక్షిస్తుంది. బెల్లం శరీరాన్ని వ్యాధుల నుంచి కాపాడుతుంది.

5/6

పచ్చి పసుపు, బెల్లం రెండూ జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి. పచ్చి పసుపు శరీరంలో మంటను తగ్గిస్తుంది.

6/6

బలహీనంగా ఉన్నప్పుడు బెల్లం తీసుకుంటే ఎనర్జీగా మారటం ఖాయం.

Updated Date - Jan 19 , 2025 | 12:44 PM