Home » Health Secrets
బౌహెడ్ వేల్స్ 200 ఏళ్ల పాటు జీవిస్తుంటాయి. వాటి రోగ నిరోధక శక్తి అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఈ కారణంతోటే యూనివర్సిటీ ఆఫ్ రోచెస్టర్కు చెందిన సైంటిస్టులు వాటిపై పరిశోధనలు చేశారు.
ఎండాకాలం వచ్చేసింది. మండే ఎండలతో శరీరం డీహైడ్రేషన్కు గురవుతుంది. ఇలాంటి సందర్భాల్లో శరీరంలో నీటి శాతం పడిపోకుండా చెరకు రసం, నిమ్మరసం, కర్బూజా వంటి జ్యాస్లు తరచుగా తీసుకోవాలి. దీనితోపాటు భోజనంపైనా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
నేడు 'ప్రపంచ ఆరోగ్య దినోత్సవం'. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ డైరెక్టర్ కోగంటి భాను ప్రకాష్ చేసిన పోస్ట్.. నెటిజన్లను ఆలోచింపజేస్తోంది.
అక్రోమెగలీ కారణంగా చేతులు, కాళ్లు పెద్దవైపోతాయి. సరైన సమయంలో చికిత్స అందకపోతే చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతేకాదు.. జీవిత కాలం 10 సంవత్సరాలు తగ్గిపోతుంది.
పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు కొనసాగుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నెలరోజులపాటు దీక్షలో ఉంటారు. తెల్లవారుజామున సహర్కు ముందు ఆహారం తీసుకుంటే మధ్యలో ఎలాంటి ఆహారం తీసుకోరు.
తేనె అంటే ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా? చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తేనె తినేందుకు ఆసక్తి చూపుతారు. తేనెలో తీయదనమే కాదు.. బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత ఖరీదైన తేనె ఒకటుంది.. అది ఎందుకంత ఖరీదో తెలుసుకుందాం.
కొత్త సంవత్సరం వచ్చేసింది. చాలా మంది నూతన సంవత్సరంలో తమ జీవితంలో మార్పుల కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కెరీర్లో ఎదగడం కోసం, మంచి ఆరోగ్యం కోసం నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే మీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని..
ఇటీవలి కాలంలో ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ కాస్త పెరిగిందనే చెప్పాలి. అనారోగ్యకరమైన ఫుడ్స్కి దాదాపుగా దూరంగా ఉంటున్నారు. అయితే, కొందరు మాత్రం టేస్ట్కి ప్రాధాన్యత ఇస్తూ ఇష్టమొచ్చినట్లుగా ఏదిపడితే అది తినేస్తున్నారు. ఫలితంగా అనారోగ్యానికి గురై.. ఆ తరువాత బాధపడుతున్నారు. సమయం ప్రకారం ఆహారం తింటే..
ప్రస్తుత బిజీ లైఫ్లో చాలా మంది ప్రజలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. సంపాదనలో పడి.. అసలైన ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. తీరా.. అనారోగ్యానికి గురయ్యాక అప్పుడు ఆలోచిస్తూ చింతిస్తున్నారు. ముఖ్యంగా 30 ఏళ్ల వరకు పురుషులైనా.. స్త్రీలు అయినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ,
తెలుగు రాష్ట్రాల్లో గతంతో పోలిస్తే ఈసారి చలి తీవ్రత చాలా ఎక్కువగానే ఉంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో చాలా మంది ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు..