Home » Health Latest news
రాష్ట్ర ఉద్యోగుల హెల్త్ కేర్ ట్రస్ట్పై తెలంగాణ సీఎస్ సంజయ్ జాజు శుక్రవారం సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. హెల్త్ కేర్ ట్రస్ట్ నిధుల సద్వినియోగంపై సంబంధిత అధికారులకు సీఎస్ దిశానిర్దేశం చేశారు.
రోడ్డు కుదుపునకు ప్రాణం లేచొచ్చిన సంఘటన ఇది. ఏలూరు జిల్లా కైకలూరు మండలం భుజబలపట్నం మాజీ సర్పంచ్ గురజాల రామతులసి(48) రెండు రోజుల కిందట కిడ్నీ సంబంధిత వ్యాధితో అనారోగ్యానికిగురయ్యారు.
జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ పౌడర్ వాడకం వల్ల అండాశయ క్యాన్సర్లు వస్తున్నాయంటూ అమెరికావ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో దాఖలైన వేలాది కేసులను సెటిల్ చేసుకునేందుకు ఆ సంస్థ సిద్ధమైంది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముంబైలో తన కుడి భుజానికి శనివారం శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. సర్జరీ అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముంబైలోని ఆ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు శనివారం ముంబైలోని ఓ ఆస్పత్రిలో భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ఈ మేరకు డిప్యూటీ సీఎం కార్యాలయ అధికారులు ఎక్స్లో పోస్ట్ పెట్టారు.
చక్కెర ఎక్కువగా ఉన్న పానీయాలను చిన్నతనంలో అధికంగా తాగిన వారు పెద్దయ్యాక హైబీపీ బారిన పడ్డ వైనాన్ని తాము గుర్తించామని పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనం తాలూకు వివరాలు సర్క్యూలేషన్ అనే జర్నల్లో తాజాగా ప్రచురితమయ్యాయి.
వైద్యపరంగా సరైన ఆధారాలు లేవని, చికిత్సలో ప్రత్యేక ప్రయోజనం లేదని నిపుణుల కమిటీ నిర్ధారించిన 16 ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (FDC) ఔషధాల తయారీ, అమ్మకం, పంపిణీపై కేంద్రం నిషేధం విధించింది.
నేటి కాలంలో మ్యూజిక్ నుంచి ఆన్లైన్ మీటింగ్స్ వరకు హెడ్ఫోన్స్, ఇయర్బడ్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. అయితే వీటిలో ఏది మంచిదనే ప్రశ్న చాలామందిలో మెదులుతూ ఉంటుంది. అదేదో తెలుసుకుందాం...
రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులకు మంగళ వారం నుంచి గుర్తింపు పొందిన ఆస్పత్రుల్లో వైద్య సేవలందించేలా చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు స్పష్టం చేశారు.
ఉదయాన్నే మనం తీసుకునే ఆహార పదార్థాలు, పానీయాలు శరీర ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కొన్ని ఆహార పదార్థాలను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే...