Home » Health Latest news
భారత దేశంలో దాదాపు ప్రతి ఇంట్లో మసాలాలు తప్పకుండా వాడుతుంటారు. మసాలా వంటలకు అద్భుతమైన రుచితో పాటు ఘుమ ఘుమలాడే సువాసనిస్తుంది. ఈ మసాలా దినుసుల్లో అద్భుతమైన ఆరోగ్యం దాగిఉందని నిపుణులు చెబుతున్నారు.
కొత్త సంవత్సరం వచ్చేసింది. చాలా మంది నూతన సంవత్సరంలో తమ జీవితంలో మార్పుల కోసం కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కెరీర్లో ఎదగడం కోసం, మంచి ఆరోగ్యం కోసం నిర్ణయాలు తీసుకుంటారు. ఈ నేపథ్యంలోనే మీ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని..
మంచి ఆరోగ్యానికి.. మంచి పోషకాలు ఉన్న ఆహారాలు తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అలాగే చెవి ఆరోగ్యానికి కూడా కొన్ని ఆహారాలు మేలు చేస్తాయి. అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
ఇటీవలి కాలంలో ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ కాస్త పెరిగిందనే చెప్పాలి. అనారోగ్యకరమైన ఫుడ్స్కి దాదాపుగా దూరంగా ఉంటున్నారు. అయితే, కొందరు మాత్రం టేస్ట్కి ప్రాధాన్యత ఇస్తూ ఇష్టమొచ్చినట్లుగా ఏదిపడితే అది తినేస్తున్నారు. ఫలితంగా అనారోగ్యానికి గురై.. ఆ తరువాత బాధపడుతున్నారు. సమయం ప్రకారం ఆహారం తింటే..
చలికాలంలో సూర్యరశ్మి చాలా తక్కువగా ఉంటుంది.. దీంతో శరీరానికి కావాల్సిన డి విటమిన్ సరిగా అందదు. శరీరంలో కాల్షియం కొరతతో పాటు ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గుతుంది. మనం నిత్యం తినే కొన్ని పండ్లలో పుష్కలంగా విటమిన్స్ ఉన్నాయి. అవి ఏంటో తెలుసుకుందాం.
మరో రెండు రోజుల్లో నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు యావత్ ప్రపంచం సిద్ధమైంది. డిసెంబర్ 31 అర్థరాత్రి ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ బిగ్ సెలబ్రేషన్స్ చేసుకుంటారు. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఇప్పటికే ఎవరి ప్లాన్స్ వారు చేసుకుంటారు.
సాధారణంగా మగవారిలో కనిపించే ఛాతి నొప్పికి భిన్నంగా మహిళల్లో గుండె జబ్బు సంకేతాలు ఉంటాయి. ఇవి సకాలంలో గుర్తించడం వల్ల మీరు మెరుగైన చికిత్స పొందే అవకాశం ఉంటుంది.
ప్రస్తుత బిజీ లైఫ్లో చాలా మంది ప్రజలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. సంపాదనలో పడి.. అసలైన ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. తీరా.. అనారోగ్యానికి గురయ్యాక అప్పుడు ఆలోచిస్తూ చింతిస్తున్నారు. ముఖ్యంగా 30 ఏళ్ల వరకు పురుషులైనా.. స్త్రీలు అయినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ,
శీతాకాలం వచ్చిందంటే చాలు ఎన్నో రకాల రోగాలు చుట్టుముడుతుంటాయి. అందుకే ఈ సీజన్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా కొన్ని తిండి పదార్ధాలకు దూరంగా ఉంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో గతంతో పోలిస్తే ఈసారి చలి తీవ్రత చాలా ఎక్కువగానే ఉంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో చాలా మంది ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు..