Home » Health Latest news
ప్రస్తుత బిజీ లైఫ్లో చాలా మంది ప్రజలు తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. సంపాదనలో పడి.. అసలైన ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదు. తీరా.. అనారోగ్యానికి గురయ్యాక అప్పుడు ఆలోచిస్తూ చింతిస్తున్నారు. ముఖ్యంగా 30 ఏళ్ల వరకు పురుషులైనా.. స్త్రీలు అయినా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ,
శీతాకాలం వచ్చిందంటే చాలు ఎన్నో రకాల రోగాలు చుట్టుముడుతుంటాయి. అందుకే ఈ సీజన్లో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా కొన్ని తిండి పదార్ధాలకు దూరంగా ఉంటే మంచిదని వైద్యులు చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో గతంతో పోలిస్తే ఈసారి చలి తీవ్రత చాలా ఎక్కువగానే ఉంది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. దీంతో చాలా మంది ప్రజలు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధపడేవారు..
బరువు తగ్గాలనుకునే చాలా మంది రాత్రి సమయంలో చపాతీ తింటుంటారు. తద్వారా ఆరోగ్యంగా ఉండాలని భావిస్తారు. అయితే, మంచి పోషకాలు, టేస్ట్ కోసం గోధుమ పిండిలో కొద్దిగా శనగపిండి కలిపితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా? ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం..
చలికాలం వచ్చిందంటే చాలామందికి చర్మ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. శీతాకాలం గాలిలో తేమ తగ్గడం వల్ల చర్మం పొడిమారి పగుళ్లు ఏర్పడతాయి. ముఖ్యంగా పెదవులు, అరచేతులు, పాదాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
ఉదయం పూట తెలియక చేసే కొన్ని తప్పులతో అకాల వృద్ధాప్యం వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి ఈ మిస్టేక్స్ ఎలా ముసలితనం ముప్పును పెంచుతున్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
సిగరెట్ స్మోకింగ్ ప్రధాన కారణంగా వచ్చే క్యాన్సర్ కేసులు ఢిల్లీలో విచిత్రస్థితిని చూపిస్తున్నాయి. గత 30 ఏళ్లలో ఢిల్లీలో లంగ్ క్యాన్సర్ రోగుల్లో స్మోకర్స్ నిష్పత్తి 90% నుంచి 50%కి తగ్గింది. అయితే, నాన్-స్మోకర్స్ కేసులు గణనీయంగా పెరిగాయి.
జిమ్కు వెళ్లొచ్చాక కొందరిలో కండరాల నొప్పులు ఎంతకీ వదలవు. ఇందుకు కారణం మెగ్నీషియం లోపం అయ్యి ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి పోషకాహారం తీసుకుంటే ఈ లోపం తొలగిపోయి కసరత్తులు చేసినందుకు పూర్తి ఫలితం దక్కుతుందని అంటున్నారు.
చాలా మందికి ఉదయాన్నే నిద్ర లేవడం కష్టంగా ఉంటుంది. దీని వెనుక కొన్ని శాస్త్రపరమైన కారణాలు ఉన్నాయి. మరి అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం పదండి.
'ఆయుష్మాన్ భారత్.. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన' పథకం ప్రయోజనాన్ని కేంద్రం మరింత విస్తరించింది. దీని ద్వారా లభించే రూ.5లక్షల బీమా కవరేజీని రూ.10 లక్షలకు పెంచారు. ఫలితంగా పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం రూ.10లక్షల వరకూ ఉచితంగా లభిస్తుంది.