ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Monsoon Halth Tps: వర్షాకాలంలో పెరుగు ఎక్కువగా తింటున్నారా.. అయితే జాగ్రత్త..

ABN, Publish Date - Jul 11 , 2025 | 05:43 PM

వర్షాకాలంలో మనం తినే ఆహారం మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అసలే అనేక వ్యాధులు చుట్టుముట్టే ఈ సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది.

1/5

వర్షాకాలంలో మనం తినే ఆహారం మన ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అసలే అనేక వ్యాధులు చుట్టుముట్టే ఈ సమయంలో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంటుంది. పెరుగు చాలా మందికి ఇష్టం. ఆహారంలో పెరుగు లేకుండా తినలేని పరిస్థితి ఉంటుంది. అయితే వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

2/5

వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల శరీరంలో వాత, పిత్త, కఫ దోషోలు ప్రభావితమవుతాయి. ఇవి శరీరాన్ని బలహీనపరుస్తాయి. తద్వారా మీ శరీరం అనేక వ్యాధులకు గురవుతుంది.

3/5

వర్షాకాలంలో పెరుగు తినడం వల్ల జలుబు వస్తుంది. తద్వారా జీర్ణక్రియపై ప్రభావం పడుతుంది. పెరుగులో మిరియాలు, వేయించిన జీలకర్ర, తేనె కలిపి తీసుకోవడం ఉత్తమం.

4/5

వర్షాకాలంలో పెరుగు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో శ్లేష్మం పెరుగుతుంది. ఇది జలుబు, దగ్గు వంటి శ్వాసకోశ వ్యాధులకు కారణమవుతుంది.

5/5

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated Date - Jul 11 , 2025 | 05:43 PM