ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Curd: ఈ 5 వస్తువులను పెరుగుతో కలిపి తింటే ప్రమాదంలో పడ్డట్లే..

ABN, Publish Date - Apr 15 , 2025 | 04:04 PM

కొన్ని ఆహార పదార్థాలను పెరుగుతో కలిపి తీసుకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1/7

కొన్ని ఆహార పదార్థాలను పెరుగుతో కలిపి తీసుకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

2/7

నారింజ, పైనాపిల్, కివి వంటి పుల్లని పండ్లను పెరుగుతో కలిపి తినకూడదు. ఇలా చేస్తే జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి.

3/7

కారంతో కలిసిన ఆహారాన్ని పెరుగుతో కలిపి తినకూడదు. ఇలా తినడం వల్ల కడుపులో గ్యాస్, మంట తదితర సమస్యలు తలెత్తుతాయి.

4/7

చేపలు, పెరుగు కలిపి తీనకూడదు. ఈ రెండింటిని కలిపి తినడం వల్ల విషపూరితమయ్యే ప్రమాదం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు.

5/7

గుడ్డు, పెరుగులో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. దీంతో ఈ రెండింటిని కలిపి తినడం వల్ల అజీర్ణ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది.

6/7

పెరుగు, టమాటను కూడా కలిపి తినకూడదు. ఇలా చేయడం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

7/7

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated Date - Apr 15 , 2025 | 04:04 PM