ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Health Tips: ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే.. ఏమవుతుందో తెలుసా..

ABN, Publish Date - Aug 03 , 2025 | 12:35 PM

రోజూ ఉదయాన్నే నిమ్మకాయ రసం కలిపిన గోరు వెచ్చని నీరు తాగడం వల్ల అనేక లాభాలున్నాయి.

1/8

నిమ్మకాయ ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలిసిందే. అయితే ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగితే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.

2/8

రోజూ ఉదయాన్నే నిమ్మకాయ రసం కలిపిన గోరు వెచ్చని నీరు తాగడం వల్ల అనేక లాభాలున్నాయి. జీవక్రియను పెంచడంలో ఇది ప్రభావంతంగా పని చేస్తుంది.

3/8

త్వరగా బరువు తగ్గాలనుకునే వారు వ్యాయాయంతో పాటూ ఉదయాన్నే ఈ నీటిని తాగితే ప్రయోజనం ఉంటుంది.

4/8

శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో నిమ్మకాయ నీరు బాగా పని చేస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

5/8

నిమ్మకాయ నీటిలో ఉండే అనేక పోషకాలు కడుపు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఈ నీరు బాగా పని చేస్తుంది.

6/8

రోజూ ఉదయాన్నే నిమ్మకాయ నీరు తాగడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. నిమ్మకాయ నీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాలు దెబ్బతినకుండా కాపాడతాయి.

7/8

నిమ్మకాయలో ఉండే సిట్రేట్ మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నివారిస్తుంది. అలాగే శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడంలో సాయం చేస్తుంది.

8/8

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.

Updated Date - Aug 03 , 2025 | 12:35 PM