ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

హైదరాబాద్‌లో విశ్వంభర డాక్టర్ నారాయణరెడ్డి జాతీయ సాహిత్య అవార్డు ప్రదానోత్సవం

ABN, Publish Date - Jul 30 , 2025 | 11:17 AM

హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో సుశీలా నారాయణరెడ్డి ట్రస్ట్ నిర్వహించిన విశ్వంభర డాక్టర్ సి. నారాయణరెడ్డి జాతీయ సాహిత్య అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, పలువురు అతిథులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురికి బహుమతులు అందజేశారు. అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడారు.

1/9

హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో సుశీలా నారాయణరెడ్డి ట్రస్ట్ నిర్వహించిన విశ్వంభర డాక్టర్ సి. నారాయణరెడ్డి జాతీయ సాహిత్య అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం మంగళవారం జరిగింది.

2/9

ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

3/9

ఈ సందర్భంగా సాహిత్యంలో విశేష కృషి చేసిన పలువురికి విశ్వంభర అవార్డులు అందజేశారు.

4/9

కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు

5/9

కార్యక్రమంలో పాల్గొన్న పలువురు ప్రముఖులు

6/9

అనంతరం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడారు.

7/9

సాహిత్యం రంగంలో నారాయణరెడ్డి విశేష కృషి చేశారని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కొనియాడారు.

8/9

కార్యక్రమంలో బుక్ ఆవిష్కరిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, పలువురు అతిథులు

9/9

కార్యక్రమంలో విశ్వంభర అవార్డులు అందజేస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు

Updated Date - Jul 30 , 2025 | 11:21 AM