ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Vijay Diwas 2025: విజయ్ దివస్.. వీర సైనికులకు గవర్నర్, డిప్యూటీ సీఎం నివాళులు

ABN, Publish Date - Dec 16 , 2025 | 12:51 PM

Vijay Diwas 2025: విజయ్ దివస్ సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో అమరవీరుల స్థూపం వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సైనిక అధికారులు పాల్గొన్నారు. అనంతరం అమర సైనికుల కుటుంబాలకు ఏర్పాటు చేసిన తేనేటి విందుకు గవర్నర్, డిప్యూటీ సీఎం హాజరయ్యారు.

1/4

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో విజయ్ దివస్.

2/4

విజయ్ దివస్‌ సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నివాళులర్పించారు.

3/4

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వీర సైనికులకు అంజలి ఘటించారు.

4/4

విజయ్ దివస్‌లో గవర్నర్, డిప్యూటీ సీఎంతో పాటు పలువురు సైనిక అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 16 , 2025 | 01:02 PM