ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Kishan Reddy: సామూహిక వివాహాల వేడుకలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి

ABN, Publish Date - Jul 14 , 2025 | 09:07 AM

సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్‌లో JCI బంజారా ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఆదివారం సామూహిక వివాహాలు నిర్వహించారు. 11మంది నూతన వధూవరులకు వివాహాలు చేశారు. ఈ వేడుకకి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 11మంది నూతన వధూవరులను కిషన్‌రెడ్డి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ప్రత్యేక బహుమతులు అందజేశారు.

1/5

సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్‌లో JCI బంజారా ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో ఆదివారం సామూహిక వివాహాలు నిర్వహించారు.

2/5

ఈ వేడుకలో 11మంది నూతన వధూవరులకు వివాహాలు చేశారు.

3/5

ఈ వేడుకలో పాల్గొన్న వధూవరుల కుటుంబ సభ్యులు

4/5

ఈ వేడుకకి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 11మంది నూతన వధూవరులను ఆశీర్వదించారు

5/5

ఈ సందర్భంగా నూతన వధూవరులకి కిషన్‌రెడ్డి ప్రత్యేక బహుమతులు అందజేశారు.

Updated Date - Jul 14 , 2025 | 09:16 AM