Home » Secundrabad
Telangana: తెలంగాణ పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. రాజ్భవన్ నుంచి ఉజ్జయిని మహాంకాళీ అమ్మవారి దేవాలయానికి చేరుకున్న మోదీకి అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సెల్ఫోన్ కోసం రైల్వేస్టేషన్లో ఉన్న ప్రయాణికుడిని పొడిచి పారిపోయాడు. జల్సాల కోసం ఆ ఫోన్ను రూ.1,700కు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. గాయాలపాలైన బాధితుడు స్టేషన్లోనే ప్రాణాలు వదిలాడు.
సంక్రాంతి పండగ సందర్భంగా వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే అఽధికారులు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్: ఓ చిల్లర దొంగ.. పోలీసులనే పరుగులు పెట్టించాడు. సికింద్రబాద్ రైల్వే స్టేషన్లో సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఆయుధాల బ్యాగ్ను చోరీ చేశాడు. దీనిపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. 24 గంటల్లో ఆయుధాల బ్యాగ్ను గుర్తించారు.
సికింద్రాబాద్లోని బోయిన్పల్లి(Boinpally)లో మరోసారి దొంగలు రెచ్చిపోయారు. నగరంలో పోలీసులు సెర్చ్ ఆపరేషన్(Police search operation) చేపట్టారు. ఈ ఆపరేషన్లో సెల్ ఫోన్ల చోరీ(Cell Phones Theft)లకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.
తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. పలు ప్రత్యేక రైళ్లును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. వేసవి, పండగ రద్దీని దృష్టిలో పెట్టుకుని తీసుకొచ్చిన ఈ రైళ్లను అక్టోబర్ 1 వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో పేర్కొంది.
ఒడిశా రైలు ప్రమాదం చాలా కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ రైలు ప్రమాదానికి సంబంధించిన వివరాలు అందించేందుకు ఒడిశా ప్రభుత్వం ఒక హెల్ప్లైన్, పశ్చిమబెంగాల్ ప్రభుత్వం, రైల్వే శాఖ మరికొన్ని హెల్ప్లైన్ నంబర్లను ఏర్పాటుచేశాయి. ఈ రైళ్లలో తెలుగువారు ఎవరైనా ఉంటే వారి ఆచూకీ కోసం తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు చెందిన స్టేషన్లలో సంప్రదించేందుకు అధికారులు హెల్ప్లైన్ నంబర్లను ప్రకటించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీదుగా మరో ప్రత్యేక రైలును రైల్వేశాఖ ఏర్పాటు చేసింది.
సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వరకు నేటి నుంచి ఎంఎంటీఎస్ పరుగులు పెట్టనుంది. ప్రధాని నరేంద్రమోదీ శనివారం ఈ రైలును లాంఛనంగా..
ఈ నెల 8న హైదరాబాద్కు(Hyderabad) ప్రధాని మోదీ(Prime Minister Modi) రానున్నారు. శనివారం ఉదయం 11.30గంటలకు