• Home » Secundrabad

Secundrabad

ఓనం ఉత్సవాలకు 16నుంచి చర్లపల్లి-కొట్టాయం మధ్య స్పెషల్‌ రైళ్లు

ఓనం ఉత్సవాలకు 16నుంచి చర్లపల్లి-కొట్టాయం మధ్య స్పెషల్‌ రైళ్లు

ఓనం ఉత్సవాలకు చర్లపల్లి-కొట్టాయం మధ్య ఆరు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

లష్కర్‌ బోనాలకు సర్వం సిద్ధం

లష్కర్‌ బోనాలకు సర్వం సిద్ధం

లష్కర్‌ బోనాల జాతరకు సర్వం సిద్ధమవుతోంది. ఉజ్జయినీ మహంకాళి ఆలయంతోపాటు సికింద్రాబాద్‌లోని పలు అమ్మవారి ఆలయాలకు రంగులు వేసి, విద్యుత్‌ దీపాలతో అలంకరిస్తున్నారు.

కాజీపేట్‌-బలార్ష మార్గంలో మూడో లైన్‌ రెడీ

కాజీపేట్‌-బలార్ష మార్గంలో మూడో లైన్‌ రెడీ

ఆసిఫాబాద్‌- సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మధ్య 11 కిలోమీటర్ల మేర చివరిదశ విద్యుద్ధీకరణ పనులు పూర్తి కావడంతో కాజీపేట- బలార్షా ట్రిప్లింగ్‌ ప్రాజెక్టు సంపూర్ణమైంది.

నియమ నిష్ఠలతో అమ్మవారి సేవలో..

నియమ నిష్ఠలతో అమ్మవారి సేవలో..

లష్కర్‌ బోనాల పండుగ అంటే సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి ఆషాఢ బోనాల ఉత్సవాలు.

నాందేడ్‌ నుంచి తిరుచానూరుకు ప్రత్యేక రైళ్లు

నాందేడ్‌ నుంచి తిరుచానూరుకు ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే నాందేడ్‌ - తిరుచానూర్‌ - నాందేడ్‌ మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.

చర్లపల్లి-షాలిమార్‌ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లు

చర్లపల్లి-షాలిమార్‌ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి టెర్మినల్‌-షాలిమార్‌ (కోల్‌కతా) మార్గంలో 10 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్యరైల్వే ప్రకటించింది.

గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు

గుంతకల్లు మీదుగా ప్రత్యేక రైలు

ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి జల్నా-యల్హంక-జల్నా మధ్య (వయా గుంతకల్లు) నెల రోజులపాటు వీక్లీ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

కాచిగూడ-మురదేశ్వర్‌ సూపర్‌ఫాస్ట్‌ ‘కుంట’వరకు పొడిగింపు

కాచిగూడ-మురదేశ్వర్‌ సూపర్‌ఫాస్ట్‌ ‘కుంట’వరకు పొడిగింపు

హైదరాబాద్ కాచిగూడ నుంచి కర్ణాటకలోని మురదేశ్వర్‌కు ప్రస్తుతం నడుస్తున్న వీక్లీ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‏ను కుంట వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

సికింద్రాబాద్‌ రైల్వే డివిజన్‌కు కొత్తగా రెండు సెక్షన్లు

సికింద్రాబాద్‌ రైల్వే డివిజన్‌కు కొత్తగా రెండు సెక్షన్లు

దక్షిణ తీర రైల్వే (సౌత్‌ కోస్ట్‌ రైల్వే)లోని గుంతకల్‌ డివిజన్‌ నుంచి వాడి-రాయచూర్‌ సెక్షన్‌, గుంటూరు డివిజన్‌ నుంచి పగిడిపల్లి- విష్ణుపురం- జనపహాడ్‌ సెక్షన్‌ తాజాగా సికింద్రాబాద్‌ డివిజన్‌ పరిధిలోకి వచ్చాయి.

చర్లపల్లి-తిరువణ్ణామలై మధ్య ప్రత్యేక రైళ్లు

చర్లపల్లి-తిరువణ్ణామలై మధ్య ప్రత్యేక రైళ్లు

భక్తుల సౌకర్యార్థం చర్లపల్లి-తిరువణ్ణామలై మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు. ఈ మేరకు దక్షిణ రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి