Home » Secundrabad
ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి జల్నా-యల్హంక-జల్నా మధ్య (వయా గుంతకల్లు) నెల రోజులపాటు వీక్లీ ప్రత్యేక రైలును నడపనున్నట్లు రైల్వే అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
హైదరాబాద్ కాచిగూడ నుంచి కర్ణాటకలోని మురదేశ్వర్కు ప్రస్తుతం నడుస్తున్న వీక్లీ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ను కుంట వరకు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
దక్షిణ తీర రైల్వే (సౌత్ కోస్ట్ రైల్వే)లోని గుంతకల్ డివిజన్ నుంచి వాడి-రాయచూర్ సెక్షన్, గుంటూరు డివిజన్ నుంచి పగిడిపల్లి- విష్ణుపురం- జనపహాడ్ సెక్షన్ తాజాగా సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి వచ్చాయి.
భక్తుల సౌకర్యార్థం చర్లపల్లి-తిరువణ్ణామలై మధ్య ప్రత్యేక రైళ్లు నడుపనున్నారు. ఈ మేరకు దక్షిణ రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది.
లింగంపల్లి నుంచి విశాఖపట్నం వెళ్లే జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గంటకు 300 కిలోమీటర్ల వేగంతో బుల్లెట్ రైళ్లను తీసుకు వస్తున్నట్లు ఇటీవల రైల్వేమంత్రి చేసిన ప్రకటనకు, తాజాగా దక్షిణ మధ్య రైల్వే రెండు కొత్త రైళ్లను ప్రారంభిస్తున్నట్లుగా ఇచ్చిన ప్రకటనకు పొంతన కుదరడం లేదు.
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ దివంగత మాజీ ఎమ్మెల్యే సాయన్న కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి గీత కన్నుమూశారు. ఈ సంఘటన కుటుంబ సభ్యులను మాత్రమే కాకుండా బీఆర్ఎస్ నేతలను కూడా తీవ్ర విషాదంలో ముంచింది.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఇవాళ (శనివారం) విషాదకర ఘటన చోటుచేసుకుంది. ట్రైన్ ఎక్కే సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడిన వ్యక్తి తీవ్ర గాయాలతో మృతిచెందాడు..
ఈ నెల 23న కాజీపేట మీదుగా (07005/06) చర్లపల్లి - రక్సోల్ల మధ్య హోలీ స్పెషల్ అప్ అండ్ డౌన్ రైలును నడిపించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వ్యాపారులు, కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. ఈ నేపథ్యంలో పులువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.