ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను ప్రారంభించిన గవర్నర్ జిష్టుదేవ్ వర్మ

ABN, Publish Date - Dec 08 , 2025 | 03:33 PM

హైదరాబాద్‌లోని ప్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను ఆ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం ప్రారంభించారు. నేటి నుంచి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమ్మిట్‌కు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రంగాల ప్రతినిధులు హజరయ్యారు.

1/10

హైదరాబాద్‌లోని ప్యూచర్ సిటీ వేదికగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌ను ఆ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం ప్రారంభించారు.

2/10

నేటి నుంచి నుంచి రెండు రోజుల పాటు జరగనున్న ఈ సమ్మిట్‌కు 44 దేశాల నుంచి 154 మంది ప్రతినిధులు హాజరయ్యారు.

3/10

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రంగాల ప్రతినిధులు హజరయ్యారు.

4/10

ఈ సభా వేదికపై నుంచి మాట్లాడుతున్న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ..

5/10

ఈ సభా వేదిక నుంచి మాట్లాడుతున్న ప్రభుత్వ సమాచార సాంకేతిక, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్

6/10

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 వేదికపై ఆసీనులైన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, నోబెల్ అవార్డు గ్రహీత కైలాష్ సత్యర్థి, తదితరులు

7/10

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడుతున్న నోబెల్ పురస్కార గ్రహీత కైలాశ్ సత్యర్థి

8/10

గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కరచాలనం చేస్తున్న కైలాశ్ సత్యర్థి

9/10

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత కేశవరావు

10/10

కైలాశ్ సత్యర్థితో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Updated Date - Dec 08 , 2025 | 03:33 PM