ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana Ministers : కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన తెలంగాణ మంత్రులు .. ఎందుకంటే

ABN, Publish Date - Mar 08 , 2025 | 12:03 PM

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను శనివారం నాడు హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయంలో తెలంగాణ మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, ఎంపీలు బలరాం నాయక్‌, చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, తదితరులు కలిశారు. తెలంగాణకు సంబంధించిన పలు ప్రాజెక్ట్‌ల గురించి వివరించారు.

1/9

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను శనివారం నాడు హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయంలో తెలంగాణ మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, ఎంపీలు బలరాం నాయక్‌, చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, తదితరులు కలిశారు.

2/9

తెలంగాణకు సంబంధించిన పలు ప్రాజెక్ట్‌ల గురించి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌‌కు మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, కొండా సురేఖ వివరించారు.

3/9

పెండింగ్‌ రైల్వే ప్రాజెక్టులపై ప్రభుత్వం తరఫున వినతి పత్రాలను మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, ఎంపీలు అందజేశారు.

4/9

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌‌తో అరగంట పాటు నేతలు చర్చించారు.

5/9

ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలని మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, కొండా సురేఖ కోరారు. తాము నివేదించిన అంశాలపై అశ్విని వైష్ణవ్‌ సానుకూలంగా స్పందించారని తెలిపారు.

6/9

శంషాబాద్‌ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌

7/9

కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌‌తో చర్చించిన అంశాలను మీడియాకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు.

8/9

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మంత్రి సీతక్కను కోమటిరెడ్డి వెంకటరెడ్డి సన్మానించారు.

9/9

శంషాబాద్‌ విమానాశ్రయంలో మంత్రులు సీతక్క, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ,

Updated Date - Mar 08 , 2025 | 12:24 PM