Home » Komati Reddy Venkat Reddy
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, మంత్రులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకున్నారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరై, ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు అందించాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోరారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో రోడ్లు, భవనాల శాఖ కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు. స్పష్టమైన ప్రణాళికతో వార్షిక బడ్జెట్ అంచనాలు ఉండాలని అధికారులను ఆదేశించారు.
నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్లో నూతన పాలకవర్గం కొలువుదీరిన మరుసటి రోజైన ఇవాళ(మంగళవారం) తెల్లవారుజామునే మంత్రి కోమటిరెడ్డి రంగంలోకి దిగారు. 46 వ డివిజన్ ప్రకాశం బజార్లో రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం పనులను మంత్రి పరిశీలించారు.
తాను విద్యాశాఖ మంత్రిని అయితే కార్పోరేట్ స్కూళ్లను మూసివేయిస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. విద్య వ్యాపారం కావద్దని తేల్చిచెప్పారు. బొట్టుగూడలో కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన ప్రభుత్వ పాఠశాలను ఆయన ప్రారంభించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి జరుగుతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. మహబూబ్నగర్, నల్గొండ జిల్లాలు వెనకబడిన జిల్లాలని.. ఇప్పుడు ఈ రెండు జిల్లాలు అభివృద్ధి దిశగా వెళ్తున్నాయన్నారు.
మహిళా అధికారులను మానసికంగా ఇబ్బంది పెట్టడం సరికాదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రశంసలు సహజమని.. వాటిని తాము తట్టుకుంటామని.. కానీ ఐఏఎస్ అధికారుల ఫ్యామిలీ ఎలా తట్టుకుంటుందని ప్రశ్నించారు.
మంత్రి పదవి కోసం తాను ఏ రోజు పాకులాడలేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రి పదవి కావాలంటూ తాను ఎవరిని అడగలేదన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం మంత్రి పదవినే తాను త్యాగం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
తెలంగాణలో మళ్లీ రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. తనకు పదువులు ముఖ్యం కాదని.. నల్లగొండ ప్రజలే తన ప్రాణం అని చెప్పారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పేరు వస్తుందని పదేళ్లలో..
హైదరాబాద్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించేందుకు మంత్రి కోమటిరెడ్డి ఆంధ్రప్రదేశ్కు వెళ్లారు.