రాష్ట్రాలు వేరైనా మనసులు కలవాలి...రెండు రాష్ట్రాలు ఒకటి అవ్వాలి

ABN, Publish Date - Dec 05 , 2025 | 09:56 PM

హైదరాబాద్‌లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించేందుకు మంత్రి కోమటిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లారు.

హైదరాబాద్‌లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించేందుకు మంత్రి కోమటిరెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ..‘పవన్ కల్యాణ్‌పై అప్పటి పరిస్థితుల మేరకు అలా మాట్లాడా. ఇప్పుడు చంద్రబాబును ఆహ్వానించడానికి వచ్చాను. రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి ఉండాలి. ఇదే స్నేహం కొనసాగాలి’ అని అన్నారు.


ఇవి చదవండి

అమెరికాలో భారీ అగ్ని ప్రమాదం.. ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

పామును అయితే పట్టుకుంది గానీ.. చివరికి అది చేసిన పనికి షాక్ అయింది..

Updated at - Dec 05 , 2025 | 09:57 PM