Home » Shamshabad
శంషాబాద్లో దారుణం జరిగింది. ఓ ప్యాసింజర్పై దాడి చేసి రూ. 50 వేల నగదు, సెల్ఫోన్ ఎత్తుకెళ్లారు ఆటో డ్రైవర్, మరో నలుగురు వ్యక్తులు. ఈఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
రంగారెడ్డి జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యువకుడిని కొందరు గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి చంపేశారు.
శంషాబాద్ ఎయిర్పోర్టులో బాంబు ఉన్నట్లు మరోసారి మెయిల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్పోర్టు భద్రతా సిబ్బంది విమానాశ్రయంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. తరచూ బాంబు మెయిల్స్పై పోలీసులు సీరియస్ అయ్యారు.
శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. దీంతో నెదర్లాండ్ వెళ్లే ఓ ఫ్లైట్ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు విమానయాన అధికారులు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంషాబాద్లోని కన్హా శాంతివనానికి సోమవారం వెళ్లనున్నారు. కన్హా శాంతివనం అధ్యక్షుడు దాజీతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఈ సంవత్సరం సుమారు 20కు పైగా ఫేక్ బెదిరింపు కాల్స్, మెసేజెస్ వచ్చాయని శంషాబాద్ డీసీపీ రాజేశ్ తెలిపారు. ఫేక్ కాల్స్ మెయిల్స్పై దర్యాప్తు స్పీడ్ అప్ చేశామని పేర్కొన్నారు.
రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఒకేరోజు రెండు సార్లు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో ఎయిర్ పోర్టు సిబ్బంది వెంటనే అప్రమత్తమై తనిఖీలు చేపట్టారు.
హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్టులో ఉద్రిక్తత నెలకొంది. మూడు అంతర్జాతీయ విమానాలకు బాంబు బెదిరింపు కాల్ రావడంతో అధికారులు హై అలర్ట్ అయ్యారు.
ఎమిరేట్స్ విమానానికి బాంబు బెదిరింపు వ్యవహారం కలకలం రేపుతోంది. శంషాబాద్ ఎయిర్పోర్టుకు బాంబు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎమిరేట్స్ విమానంలో బాంబు పెట్టినట్లు ఆగంతకులు బెదిరించారు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో బాంబు బెదిరింపు కలకలం రేపుతోంది. ఎయిర్పోర్ట్ టెర్మినల్స్లో బ్లాస్ట్ జరుగుతుందని ప్రయాణికులను వెంటనే ఖాళీ చేయాలని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు మెయిల్లో హెచ్చరించారు.