ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నిమజ్జనానికి తరలి వెళ్తున్న గణనాథుడు..

ABN, Publish Date - Sep 05 , 2025 | 08:58 PM

భూపాలపల్లి జిల్లాలో మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో నిమజ్జనానికి గణనాథుడు బయలుదేరాడు. మహిళలు కోలాటం చేస్తూ.. వినాయకుడికి వీడ్కోలు చెప్పారు.

1/5

గణపతి నవరాత్రులు పూర్తయ్యాయి. దీంతో గణనాథుడిని నిమజ్జనం చేసేందుకు వేళ అయింది.

2/5

ఊరు వాడలలో గణనాథుడిని నిమజ్జనం చేసేందుకు ఊరేగింపుగా భక్తులు తీసుకు వెళ్తున్నారు. దేశవ్యాప్తంగా ఈ నిమజ్జనం జరుగుతుంది.

3/5

ఈ నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

4/5

అలాగే ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు సైతం చర్యలు చేపట్టారు.

5/5

భూపాలపల్లి జిల్లాలో మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో నిమజ్జనానికి బయలుదేరిన గణనాథుడు. కోలాటం చేస్తూ... వినాయకుడిని నిమజ్జనానికి తీసుకు వెళ్తున్న మహిళలు.

Updated Date - Sep 05 , 2025 | 09:08 PM