ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

రాగస్వర సుప్రభాతం అగర్‌బత్తిని ఆవిష్కరించిన చిన్న జీయర్ స్వామి

ABN, Publish Date - Dec 30 , 2025 | 08:29 PM

రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ సమత మూర్తి స్ఫూర్తి కేంద్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ దండి చిన్న జీయర్ స్వామి రాగస్వర సుప్రభాతం నూతన అగర్‌బత్తిని ఆవిష్కరించారు.

1/5

వైకుంఠ ఏకాదశి సందర్భంగా అంబికా దర్బార్ బత్తి సంస్థ రాగస్వర సుప్రభాతం అనే నూతన అగర్‌బత్తి ప్రొడక్ట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

2/5

ఈ అగర్‌బత్తి ప్రొడక్ట్‌ను ముచ్చింతల్ సమత మూర్తి స్ఫూర్తి కేంద్రంలో ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ దండి చిన్న జీయర్ స్వామి ఆవిష్కరించారు.

3/5

ఈ అగర్‌బత్తి బాక్స్ తెరిచిన వెంటనే ఆటోమేటిక్‌గా సుప్రభాత శ్లోకాలు వినిపించడం దీని ప్రత్యేకత.

4/5

125 ఏళ్లుగా అంబికా సంస్థ నాణ్యమైన సుగంధ ద్రవ్యాలతో భగవంతుడికి, భక్తుడికి అనుసంధానకర్తగా నిలుస్తోందని చినజీయర్ స్వామి కొనియాడారు.

5/5

అగర్‌బత్తులు అయిపోయిన తర్వాత కూడా ఈ బాక్స్‌ను పూజా గదిలో మ్యూజిక్ ప్లేయర్‌గా ఉపయోగించుకోవచ్చు.

Updated Date - Dec 30 , 2025 | 08:32 PM