• Home » Chinna Jeeyar Swamy

Chinna Jeeyar Swamy

Samatha Kumbh 2025 : సమతా కుంభ్ 2025 ఆధ్యాత్మిక వేడుకలు ఘనంగా ప్రారంభం.. ఎన్ని రోజుల వరకు అంటే..

Samatha Kumbh 2025 : సమతా కుంభ్ 2025 ఆధ్యాత్మిక వేడుకలు ఘనంగా ప్రారంభం.. ఎన్ని రోజుల వరకు అంటే..

హైదరాబాద్ : సమతా కుంభ్ 2025 తృతీయ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏటా మాఘమాసంలో శ్రీ రామానుజాచార్యుల జన్మనక్షత్రమైన ఆరుద్ర నక్షత్రం నాడు 11 రోజుల పాటు ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఈసారి శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి సమతా కుంభ్ ఆధ్యాత్మిక వేడుకలకు అంకురార్పణ చేశారు.

Chinna Jeeyar Swamy : ట్రస్టు బోర్డులువీఐపీల సేవలకా?

Chinna Jeeyar Swamy : ట్రస్టు బోర్డులువీఐపీల సేవలకా?

ఆలయాల్లో ట్రస్టు బోర్డు పాలక వర్గాలు దేవుడి సేవలను వీఐపీలకు దగ్గర చేస్తూ, పేదలకు దూరం చేస్తున్నాయని చినజీయర్‌ స్వామి అన్నారు.

Chinna Jeeyar Swamy: ఆలయాల సంరక్షణపై హైందవ సంఘాల డిక్లరేషన్

Chinna Jeeyar Swamy: ఆలయాల సంరక్షణపై హైందవ సంఘాల డిక్లరేషన్

Chinna Jeeyar Swamy: ఆలయాలు బాగుంటేనే మనం బాగుంటామని త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామి తెలిపారు. ఆలయాలకు కావాల్సిన నిర్ణయాలు ఎవరు చేయాలని ప్రశ్నించారు.

Bollineni Krishnaiah: శ్రీనివాస్ 'జయ జయ శత్రుభయంకర'తో మంత్రి ఆనంను అభినందించిన కృష్ణయ్య

Bollineni Krishnaiah: శ్రీనివాస్ 'జయ జయ శత్రుభయంకర'తో మంత్రి ఆనంను అభినందించిన కృష్ణయ్య

మనస్సును ఎంత నిర్మలంగా ఉంచుకుంటే అంతగా సమాజానికి మేలు చేసే కార్యక్రమాలను పవిత్రంగా చెయ్యగలుగుతామని, అలా మనస్సును పవిత్రస్థితి వైపు నడిపించే పురాణపండ శ్రీనివాస్ అద్భుత రచనా సంకలనాలు రెండింటిని ఆవిష్కరించే భాగ్యం కలిగించిన పరమాత్మకు ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నానని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు.

Chinna Jeeyar Swami: భారతదేశం వజ్రసంకల్పంతో ప్రపంచానికి గురువుగా ఎదుగుతుంది

Chinna Jeeyar Swami: భారతదేశం వజ్రసంకల్పంతో ప్రపంచానికి గురువుగా ఎదుగుతుంది

భారతదేశం వజ్రసంకల్పంతో ప్రపంచానికి గురువుగా ఎదుగుతుందని పద్మభూషణ్ పురస్కార గ్రహీత, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామిజీ (Chinna Jeeyar Swami) అన్నారు.

Chinnajeeyar Swamy: కేసీఆర్‌ని పరామర్శించిన చిన్నజీయర్ స్వామి

Chinnajeeyar Swamy: కేసీఆర్‌ని పరామర్శించిన చిన్నజీయర్ స్వామి

బీఆర్ఎస్ ( BRS ) అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు (KCR ) కి సోమాజీగూడలోని యశోద ఆస్పత్రిలో శుక్రవారం నాడు కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఆధ్వర్యంలో కేసీఆర్‌కు 20 మంది వైద్యుల బృందం సర్జరీ పూర్తి చేసిన విషయం తెలిసిందే. కాగా.. కేసీఆర్‌ని శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి ( Chinnajeeyar Swamy ) శనివారం నాడు యశోద ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు.

Chinajiyar Swami : పాలకులే ప్రజలను బద్ధకస్తులుగా మారుస్తున్నారు

Chinajiyar Swami : పాలకులే ప్రజలను బద్ధకస్తులుగా మారుస్తున్నారు

ప్రజలను బద్ధకస్తులుగా, బలహీనులుగా ఎందుకూ కొరకరాని వారిగా పాలకులే మారుస్తున్నారని శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్‌ స్వామి పేర్కొన్నారు.హనుమాన్ జంక్షన్ దగ్గర గురువారం నాడు వీరవల్లిలో నూతనంగా నిర్మించిన కృష్ణా మిల్క్ యూనియన్ ఫ్యాక్టరీని చినజీయర్ స్వామి, చైర్మన్ చలసాని ఆంజనేయులు ప్రారంభించారు.

చిన జీయర్ స్వామీజీ చేతుల మీదుగా ఆలయ్ రోలింగ్ మెడోస్ ప్రారంభం

చిన జీయర్ స్వామీజీ చేతుల మీదుగా ఆలయ్ రోలింగ్ మెడోస్ ప్రారంభం

ఆలయ్ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో శంషాబాద్‌లో ప్రపంచ స్థాయి వసతులతో కూడిన రోలింగ్ మెడోస్.. ప్రపంచస్థాయి లగ్జరీ విల్లాస్ గ్రేటెడ్ కమ్యూనిటీని

Padma Awards 2023: తెలంగాణ నుంచి ఐదుగురికి పద్మ అవార్డులు.. ఎవరెవరంటే..

Padma Awards 2023: తెలంగాణ నుంచి ఐదుగురికి పద్మ అవార్డులు.. ఎవరెవరంటే..

విభిన్న రంగాల్లో ప్రతిభపాఠవాలతో రాణించిన, రాణిస్తున్న మొత్తం 106 మందిని 2023- పద్మ అవార్డులతో సత్కరించేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఆమోదముద్ర వేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి