ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Rythu Nestham Awards 2025:రైతు నేస్తం పురస్కారాలు ప్రధానం చేసిన మాజీ ఉపరాష్ట్రపతి

ABN, Publish Date - Oct 26 , 2025 | 07:24 PM

రంగారెడ్డి జిల్లా ముచింతల్ స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో రైతు నేస్తం పురస్కారాల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు వ్యవసాయ రంగాల్లో రాణిస్తున్న వారికి రైతు నేస్తం పురస్కారాలు అందజేశారు.

1/6

రంగారెడ్డి జిల్లా ముచింతల్ స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో రైతు నేస్తం పురస్కారాల కార్యక్రమం

2/6

ముఖ్య అతిధిగా హాజరైన మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు

3/6

వ్యవసాయ రంగాల్లో రాణిస్తున్న వారికి రైతు నేస్తం పురస్కారాలు అందజేత

4/6

కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, తదితరులు

5/6

రైతుల రక్షణ గురించి ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరముందన్న మాజీ ఉపరాష్ట్రపతి

6/6

పంటలకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించిన వెంకయ్యనాయుడు

Updated Date - Oct 26 , 2025 | 07:24 PM