వెయ్యి స్తంభాల దేవాలయాన్ని సందర్శించిన సుందరీమణులు
ABN, Publish Date - May 14 , 2025 | 09:23 PM
విశ్వ నగరం హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్-2025 పోటీలు జరుగుతోన్నాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వివిధ దేశాల నుంచి సుందరీమణులు హైదరాబాద్ తరలి వచ్చారు. తెలంగాణలోని పలు చారిత్రక ప్రదేశాల్లో వారు పర్యటిస్తున్నారు. ఆ క్రమంలో బుధవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో వారు పర్యటించారు. అందులోభాగంగా వెయ్యి స్తంభాల గుడిని సందర్శించారు.
వరంగల్లోని వెయ్యి స్తంభాల దేవాలయాన్ని సందర్శించేందుకు వచ్చిన సుందరీమణులు. వారికి స్వాగతం పలుకుతున్న చిన్నారులు
వెయ్యి స్తంభాల దేవాలయంలోకి వెళ్తున్న సుందరీమణులు
దేవాలయం వద్ద సుందరీమణులకు స్వాగతం తెలుపుతోన్న వరంగల్ ఎంపీ కడియం కావ్య
సుందరీమణులకు స్వాగతం పలుకుతున్న నేతలు జి.సుధారాణితోపాటు అధికారులు
వెయ్యి స్తంభాల దేవాలయాన్ని సందర్శించేందుకు బస్సు దిగి వస్తున్న సుందరీమణులు
రాత్రి సమయంలో వెయ్యి స్తంభాల దేవాలయం అందాలు వీక్షిస్తున్న సుందరీమణులు
దేవాలయం ప్రవేశ ద్వారం వద్ద నమస్కరిస్తున్న సుందరీమణులు
దేవాలయం వద్ద కూర్చున్న సుందరీమణులు
దీపకాంతులలో దేవాలయం.. గ్రూప్గా కూర్చొన్న సుందరీమణులు
దేవాలయం వద్ద కూర్చొని నమస్కరిస్తున్న సుందరీమణులు
Updated Date - May 14 , 2025 | 09:25 PM